Day June 5, 2026

రాష్ట్ర జల హక్కులను కాపాడాలి

– కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ఠ‌ స్థాయికి తెలంగాణ – ప్రమాదంలో రైతుల, తాగునీటి అవసరాల, పరిశ్రమల భవిష్యత్తు – సోలార్ ఆధారిత విద్యుత్‌తో సాగునీటి రంగానికి ముప్పు – సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ…

చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి

– చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – ‘థ్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర…

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన…

Two and a Half Years of Congress Rule Promises, Performance and Public Verdict

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరగడం సహజమే కాక అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ప్రభుత్వాలను మార్చే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు, అసంతృప్తికి, భవిష్యత్తుపై వారి కలలకు ప్రతిబింబం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు తీసుకొచ్చే హామీలు…

పాలన చేతగాకపోతే రాజీనామా చేయండి

– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? – కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా.. – సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో…

పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…

మ‌రో న‌లుగురు నేపాలీ గ్యాంగ్ స‌భ్యుల‌ అరెస్ట్‌

– మల్కాజిగిరి చోరీ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు…

అర్థరాత్రి పేలిన సిలిండర్

– అమ్మమ్మతోపాటు ఇద్దరు పిల్లల సజీవదహనం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 5 : నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనవడు లక్క్ష్మణ్ (16), మనవరాలు…

పర్యావరణంతో సంబంధం లేదనుకోవద్దు

– పరిరక్షణ బాధ్యత అందరిదీ అని గుర్తించాలి – కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని..…

యధాతథంగా కీలక వడ్డీ రేట్లు

– రెపో రేటు మార్చలేదు – ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబై, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిÖక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని,…