Day May 5, 2026

మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పెంచాలి

– అదనపు లారీలు, టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి – పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌తోపాటు వెహికల్ రొటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా…

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి

– ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే – ధాన్యానికి కొర్రీలు.. రైతులను మోసం చేయడమే – ఆధునిక సాగు పద్ధతులతో పండగలా వ్యవసాయం – సిరిసిల్లలో డిప్యూటీ సీఎం భట్టి సిరిసిల్ల, ప్రజాతంత్ర, మే 5 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఏపీలో డిజైన్ చేసిన డాక్టర్…

ప్రధాని సభను జయప్రదం చేయాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. బహిరంగ సన్నాహాల్లో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌లో రామచందర్‌రావు పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించారు.…

మక్కలతోపాటు జొన్న కొనుగోళ్లు

– సబ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి తుమ్మల – ఇప్పటికే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ…

సులభతర వ్యాపార విధానంతో పెట్టుబడులు

– నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగావకాశాలు – సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ…

డ్రగ్స్‌తో యువత చిత్తు

– ‘ఇమేజ్‌’పై దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు – సమాజం అప్రమత్తం కావాలి – కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యం – ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 5: ప్రస్తుత కాలంలో యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఇది సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటి. గంజాయి వంటి మత్తు పదార్థాలు…

రైతు చుట్టూ రాజకీయాలు..

Politics Around Farmers: Between Policy Promises and Ground Realities

రాష్ట్ర రాజకీయాలిప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రైతే రాజు, రైతే రాష్ట్రానికి వెన్నెముక లాంటి నినాదాలతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టినయ్ . తాజాగా అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఏకంగా రైతు సదస్సుల పేరిట యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా…

‘ఆప్ ‘పతనంలో కేజ్రీవాల్ స్వయం కృతం!?

“కేజ్రీవాల్ రాజకీయ అనుభవం లేమితో చేసిన తప్పిదాలే ఆప్ కు పూర్తి స్థాయిలో ఎక్కువ నష్టం చేశాయని చెప్పవచ్చును.ఆప్ పతనం లో ఆపార్టీ కీలక నేత కేజ్రీవాల్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, ఏకవ్యక్తి కేంద్ర రాజకీయాలు, తన అనుచరులను కూడా నమ్మకపోవడం,సమిష్టి నిర్ణయాలు లేక పోవడం, సంస్థాగత ప్రజాస్వామ్యం సున్నాగా మారడం, రాజకీయ ఎత్తుగడల్లో అపరిపక్వత,…

ఇతర మతస్తులను చంపమని ఖురాన్లో, గీతలో, బైబిల్లో లేదు

“1987లో ఆచార్య విమర్శించిన “మతం పేరుతో హింస” అనే అంశం ఈరోజు కూడా పూర్తిగా మాయం కాలేదు. అయితే అది ఇప్పుడు ప్రత్యక్ష హింస నుంచి “వ్యవస్థాత్మక నియంత్రణ” రూపంలో మారింది. అప్పట్లో విప్లవం తన సంతానాన్నే మింగినట్లైతే, ఇప్పుడు అదే వ్యవస్థ తన ప్రజల ఆకాంక్షలను అణచివేస్తోంది. ఆచార్య ఎడిటోరియల్‌ చివర చెప్పిన “మతాన్ని…