Day May 5, 2026

కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ?

-సీబీఐ మౌనం బీజేపి-బీఆర్ఎస్ లాలూచీకి నిదర్శనం – వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – రాష్ట్రస్థాయి రైతు మేళాలో మంత్రి పొంగులేటి హైదరాబాద్/హన్మకొండ, ప్రజాతంత్ర, మే 5 : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు…

అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు

– నాపై కూడా దాడికి తెగబడ్డారు – ఫేస్‌బుక్ పేజీలో మమత ఫోన్‌కాల్ ఆడియో కోల్‌కతా, మే 5: కౌంటింగ్ సెంటర్‌లో తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ…

ప్రధాని పర్యటనకు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేయాలి

– అధికారులు సమన్యంతో పనిచేయాలి – సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్…

ఇన్‌స్టా వేదికగా వల విసిరిన బ్రదర్స్

– ఖరీదైన కార్లలో తిప్పుతూ అత్యాచారాలు – మైనర్ల ట్రాప్ కేసులో ఆజాద్ తల్లి, మేనమామ అరెస్ట్ – వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లు…

నగరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం

– తల్లి ఒడిలో ఉండగా అర్థరాత్రి ఎత్తుకెళ్లిన దుండగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ షాపు…

సీబీఐ పేరుతో ప్రజా సమస్యలు పక్కదోవ 

– కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు – కేంద్ర మంత్రి బండి సంజయ్ విమ‌ర్శ‌లుకరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మే 5  : రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభపై దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్…

యూరియాపై బ్యాన్ రైతు వ్యతిరేక చర్య

– ముమ్మాటికీ ఇది రైతు హంతక ప్రభుత్వమే – స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గం – రైతులు అరిగోస పడుతుంటే వారోత్సవాలా? – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్…

హామీలకు పాలనకు పొంతన లేదు

\కాంగ్రెస్ సర్కార్‌ను సాగనంపడమే ఉత్తమం గజ్వేల్ బీజేపీ సభలో ఈటల వ్యాఖ్య సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 5: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని…

ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచాలి

– రోజూ 15 లక్షల మంది కూలీలకు పనులు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి హామీ…