Tag telangana

రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం

New Slot Booking System

ఏప్రిల్ మొద‌టి వారంలో పైల‌ట్ ప్రాజెక్ట్ నిషేధిత జాబితాలోని గ‌జం స్థలాన్ని రిజిస్ట్రేష‌న్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు ఎల్ఆర్ఎస్ ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం చేయాలి రెవెన్యూ ,హౌసింగ్, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్ధ‌వంతంగా, సులువుగా , పారద‌ర్శ‌కంగా అవినీతి ర‌హితంగా మ‌రింత మెరుగైన సేవ‌లందించేలా…

ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతాం..

Thummala Nageshwar Rao

రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి15 : ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అన్నారు. శనివారం…

ప్రామాణిక పద్ధతుల్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి

బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని…

సోషల్ మీడియా ట్రోల్స్ తో అనేక అవమానాలు

నా ఫొటోలను మార్పింగ్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారు.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోషల్ మీడియా ఎఫెక్ట్ ను సీఎం సభలో మాట్లాడడం మా అందరికీ చాలా రిలీఫ్ అనిపించిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి…

కొలిక్కిరాని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి

బిసి నేతలల్లో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అర్వింద్‌ ‌పేరు ? న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  మార్చి 14: తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో…

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు…

ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం..

CM Revanth Reddy

అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం గాంధీ కుటుంబంలో నాకు మంచి అనుబంధం.. ఫొటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఏప్రిల్‌ లో మూడు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి New Delhi | ప్రజాతంత్ర, మార్చి 13 :  మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన…

రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం

 “ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…