Tag telangana

మహాద్భుతంగా వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

*వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

పత్రికకు ‘శీలమే’ ఊపిరి: నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’

“చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి. వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ…

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర

*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ *ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం *మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము *మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే…

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…

జర్నలిజం -’కాదు,ఇది’ఎర్న’లిజం..!      

మాయా దర్పణం -4                 జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే…

వ్యవస్థ ప్రక్షాళనకా…ఎన్నికల వ్యూహానికా?”

“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్..  “ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి…

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…