Tag telangana

నాటి పోలీసు అమరుల త్యాగాలే నేటి శాంతికి నిదర్శనం

   వరంగల్‌లో అమరుల కుటుంబాలతో డీజీపీ సీ వీ ఆనంద్ భేటీ ‘టీజీ-వీర్’ యాప్ ప్రారంభం   పోలీసు అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన…

ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల…

నేటి నుండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు

  *మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం*   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు…

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

– పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష – విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు – పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం – సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం – ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా…

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి *పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ *ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని…

గిరిజ‌న ప్రాంతాల గ‌నుల‌ను సింగ‌రేణికి కేటాయించాలి!

తెలంగాణ ఆర్థిక, ఇంధన రంగానికి జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్) చుట్టూ రాజకీయం మరోసారి హీటెక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఈ వివాదానికి మూలకారణం. కేంద్రం వేలం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్…

బాలారిష్టాల మ‌ధ్య ‘స‌ర్’ అమ‌లు ప్ర‌క్రియ‌!!

 వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్‌లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం…

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

తెలంగాణలో ఒంటరి పోటీ వెనుక బీజేపీ అసలు వ్యూహం..!

“టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ  షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్‌ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్‌ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ…