Tag telangana

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

పేదల చిరకాల వాంఛ సాకార‌మ‌వుతోంది..

Indiramma Housing scheme

లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం..  బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..  పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు  ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని…

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

వారసత్వం ఉన్న నేల, విద్యకు కేంద్రం కావాలి!

A Center of Education Preserving Culture While Shaping Minds

“తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన…

ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

Andhra Pradesh, Telangana, water dispute, Krishna river, Godavari river Ask ChatGPT

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…

తెలంగాణా రాజకీయాలలో బిసి ట్రంప్ కార్డు!?

“ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని…

తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

Jupalli Krishna Rao

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌న్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్ర‌వారం పాన‌గ‌ల్…