Tag kcr

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

ఎవరి కోసం మూసీ సుందరీకరణ?

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్…

గాంధీజీ బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం…

జాతిపితకు మాజీ ముఖ్యమంత్రి నివాళులు దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపించి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మా గాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటం లో ఇమిడివున్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి…

సింగరేణికి భ్ర‌ష్టు ప‌ట్టించిన‌ కెసిఆర్

Janak Prasad

65 వేల ఉద్యోగాలను 40వేల‌కు కుదించాడు. 8 గనులు మోయించిన ఘ‌నుడు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సభలు పెట్టి సింగరేణికి మేలు చేస్తానని నమ్మవలికిన కెసిఆర్, ఇచ్చిన అనేక హామీలను నిలుపు కోలేక పోయాడని, సింగరేణి సంస్థకు…

పాలనాతీరులో మార్పు రావాలి!

గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…

ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి సిద్ధంగా ..

SLBC tunnel is ready

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలు:మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి :ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందిఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలుఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయన్నారు. నల్లగొండ-నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల సరిహద్దుల్లోని మన్నెం వారిపల్లె లో మీడియా…

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ ‌నివాసంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి చెక్‌ అం‌దజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ‌ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి

mla harish rao

మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని,  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఎక్స్ వేదిక‌గా…