Tag kcr

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

రాజకీయ రాసపట్టు లో తెలంగాణ..!

“ఇదిలా ఉండగా అధికారపక్షం కాంగ్రెస్ లో ఐక్యత కానరావడం లేదు.గత ముఖ్యమంత్రులులా క్యాబినెట్ మీద పూర్తి నియంత్రణను ఎందుకో రేవంత్ రెడ్డి సాధించలేకపోతున్నారు. పార్టీకి, ప్రభుత్వం కు మధ్య సమన్వయం పేరుతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరో అధికార కేంద్రంగా కనిపించి రెవంత్ రెడ్డి ని బలహీనపరుస్తున్న…

పంపకాల పంచాయితీలో ప్రజలకేమి పని?

“పార్టీ నుంచి రాజీనామా ప్రకటించిన సమావేశంలో ఆమె, కెసిఆర్‌ ప్రాథమిక కుటుంబాన్ని, అనుబంధ కుటుంబాన్ని వేరుచేశారు.కెసిఆర్‌, తాను, కెటిఆర్‌ ఒకటి, వరుస బంధువులు అయిన హరీశ్‌, సంతోష్‌లు వేరు.  అనుబంధ కుటుంబీకులైన హరీశ్‌, సంతోష్‌ లను నేరుగా, సూటిగా నిందించారు, అవినీతి ఆరోపణలు చేశారు. సంతోష్‌ విషయంలో అయితే, నిర్దిష్టంగా ఉదంతాలను చెప్పి, రేవంత్‌ రెడ్డి…

ఘోష్‌ నివేదిక ఆధారంగా సిబిఐకి నో

– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – కేసీఆర్‌, హరీష్‌ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌, హరీష్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సవాల్‌…

పార్టీలో తుఫాన్‌… అయినా మౌనం వీడని కెసిఆర్‌

“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్‌ ‌వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్‌ ‌న్యాయస్థానంలో సవాల్‌ ‌చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్‌ ‌ట్యాపింగ్‌. ‌దీనిపై అధికారపార్టీ…

బనకచర్ల కు బ్రేక్!

politics on Banakacharla!

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ జోక్యం మితి మీరితే అందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పాటికే ఉంది . అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. తన సహజ శైలిలో గేమ్ ఛేంజర్ గా పదేపదే ప్రకటనలు…

తెలంగాణకు మరణశాసనం రాసిన కెసిఆర్‌, ‌హరీష్‌ ‌

గోదావరి మిగులు జలాలపై ఎపికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం కాళేశ్వరంతో లక్ష కోట్లు వృధా చేసిన కెసిఆర్‌ అది పూర్తి చేయాలంటే మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి డియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 1:  తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని…