Tag kcr

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌ ‌పరిమితం

బీఆర్‌ఎస్‌ ఎవరికి వోటు వేయాలో బహిర్గతం చేయాలి కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనపర్చేందుకు కుట్రలు నరేందర్‌రెడ్డి పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడు బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి…

కేసీఆర్‌ పాలనలో సంబురంగా సఫాయి కార్మికులు

KTR

మూడుసార్లు జీతాలు పెంచిన దేవుడు ఆయ‌న‌ అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచాం : బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌,  మాజీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. సఫాయి అన్న..…

కేసీఆర్‌ ‌సారూ.. ఓసారి ద‌ర్శ‌న‌మివ్వ‌రూ..!

మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడ‌ర్‌.. 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌.. లోకల్‌ ‌లీడర్లకు నో ఎంట్రీ ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్‌ ‌నేతలకే ప్ర‌వేశం వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్‌ 4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్‌ ‌మండల అధ్యక్షుడి పోస్టు ఇదీ గజ్వేల్‌…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..

Operation Sindoor

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో…

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు..

Indiramma Illu

అర్హులంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఇళ్లు ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ…

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి

Happy Diwali from KCR to people

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

దస‌రా స్ఫూర్తితో ప్ర‌జ‌లంద‌రికీ విజ‌యాలు చేకూరాలి : మాజీ సీఎం కేసీఆర్

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శ‌మీ…

You cannot copy content of this page