prajatantra News

prajatantra News

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

Isn't there a world like friendship...!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…

పేదరిక స్థాయిని నిర్ధారించే వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించాలి!

Determine the poverty level

భారత దేశానికి స్వాతంత్య్రం  వొచ్చి 75 యేళ్లు అయింది. ఇంకా పేద  దేశంగానే మిగిలింది. 2013బి2014 లో తొమ్మిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇపుడు అయిదో అతిపెద్ద  ఆర్థికవ్యవస్థగా అవతరించింది . ప్రపంచంలో  ఉన్న18 శాతం జనాభా  భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఆశించినట్లు తలసరి ఆదాయం పేరుగలేదు. జనాభా వద్ధిరేటు…

మన చేతుల్లోనే… మన ఆరోగ్యం!

our health! is In our hands

 పోషకాహార లోపాలు  అధిగమించండిలా… సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం…   అనుబంధ అహారాన్నివ్వటం  ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను  సరైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము, ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు…

ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్

kakatiya-kalaguragampa

హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా…

ఉదార పథకాలకు పాతర వేయాలి!

విద్యా, వైద్య రంగాల్లో  చర్యలపై దృష్టి సారించాలి! ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం ఎంత సులువో..వాటిని అమలు చేయడం అంత కష్టం అని సిఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. రైతురుణమాఫీపై ఎంతగా విమర్శలు వస్తున్నాయో చెప్పలేం. దానిని సమర్థంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. ఇకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకుని అభివృద్దికి బాటలు…

ఉమ్మడి పౌరస్మృతితోనే ఏకభావన సాధ్యం!

ప్రస్తుత రాజకీయాలు కులాల కుంపట్లు రగిలించడమే లక్ష్యంగా వేడెక్కుతున్నాయి.  తాజాగా బిసి కులగణనే ఇందుకు నిదర్శనం. దేశంలో పౌరులంతా ఒక్కటే అన్న భావన రాకుండా రాజకీయ పార్టీలు చాలా తెలివిగా తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల్లో కులమతాలు, వర్గ విభేదాలు లేకుండా అంతా భారతీయులమే అన్న భావన లేకుండా చేస్తున్న వారిలో విపక్షాలు ముందు వరసలో…

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదలెప్పటికో!!!

విద్య అనేది మన దేశం లో  పురాతన కాలం నుంచి సైతం అతి ప్రాముఖ్యమైనదిగా భావించేవారు. విద్య కు కు విజ్ఞానాన్ని బోధించే వారికి సైతం అధిక ప్రాముఖ్యతని ఇచ్చేందుకు అవకాశం ఉండేది. అందుకే అప్పట్లోనే మనదేశంలో నలంద మరియు తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం,  అంతేకాకుండా మన దేశం లో మొదట నుండి…

విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా…

పలు యూనివర్సిటీలకు వీసీల నియామకం

ఉస్మానియా వ‌ర్సిటీ వీసీగా ఎం.కుమార్‌ ‌తెలుగు వర్సిటీ వీసీగా  నిత్యానందరావు ‌తెలంగాణలో పలు యూనివర్శిటీలకు కొత్త వైస్‌ ‌చాన్సలర్ల‌ను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 21తో వీసీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అన్ని యూనివర్శిటీలకు ఇన్‌చార్జ్ ‌వీసీలుగా ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్శిటీ మినహా రాష్ట్ర…

యథావిధిగా గ్రూప్‌-1 ‌మెయిన్స్ ఎగ్జామ్‌

సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును సమర్థించిన డివిజన్‌ ‌బెంచ్‌ ‌వాయిదా కోరుతూ వేసిన పిటిషన్ల డిస్మిస్‌ ‘‌సుప్రీమ్‌’‌ను ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు ‌తెలంగాణ గ్రూప్‌ 1 ‌పరీక్ష రాసే అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షకు హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్‌ – 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌…

You cannot copy content of this page