Tag kcr

సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

Operation Sindoor

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భారత…

తెలంగాణకు కాంగ్రెస్సే నెంబ‌ర్ వ‌న్‌ విలన్‌

BRS

ప్ర‌భుత్వానికి ఏ రోగ‌మొచ్చింది.. ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం మాట‌ల తూటాల‌తో విరుచుకుపడిన కెసిఆర్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు…

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి : కెసిఆర్

KCR

వరంగల్, ప్రజాాతంత్ర, ఏప్రిల్ 27:  మావోయిస్టుల అణ‌చివేత కోసం కేంద్రం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో జ‌రిగిన పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్గఢ్ గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారు.…

పది సంవత్సరాల నిరంకుశ పాలనపై  కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా? ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు…

మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌…

నదీ జలాల వివాదాలు ఇరు రాష్ట్రాలకు ముప్పే!

River water disputes are a problem for both states!

ఎగువ రాష్ట్రాల జల దోపిడీ పక్కకు పోయింది! ఆల్మట్టి నిండితే గాని కిందకు వరద రావడం లేదు. ఎప్పుడైనా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణలో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి! కెసిఆర్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం పెంచి…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

You cannot copy content of this page