కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి.

1.అంజిరెడ్డి – 6869
(10 రౌండ్లు కలిపి (70740)

2.నరేందర్ రెడ్డి- 6347
(10 రౌండ్లు కలిపి (66178)

3.ప్రసన్న హరికృష్ణ – 5952
(10 రౌండ్లు కలిపి (56946)

4.రవీందర్ సింగ్ – 308
(10 రౌండ్లు కలిపి (1948)

5.మహమ్మద్ ముస్తాక్ అలీ – 379
(10 రౌండ్లు కలిపి (2504)

6.యాదగిరి శేఖర్ రావు – 324
(10 రౌండ్లు కలిపి (3439)

మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000. ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు. మధ్యాహ్నం కి తుది ఫలితం వెలువడవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *