Tag BJP Party Updates

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.గౌతమ్ రావు

ఈనెల 23న పోలింగ్‌..25న ‌ఫలితాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.‌గౌతమ్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్‌. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 23‌న పోలింగ్‌ ‌జరుగనుంది. హైదరాబాద్‌…

రాష్ట్రంలో బిజెపినే ప్రత్యమ్నాయం కానుందా !

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ …‌బీఆర్‌ఎస్‌అ‌స్త్రసన్యాసం ..? మండువ రవీందర్‌రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

రెండో ప్రాధాన్యత వోట్లతో మెజారిటీ సాధించిన అంజిరెడ్డి కరీంనగర్‌ ప్రజాతంత్ర, మార్చి 5 : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు.  హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్‌…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

మోదీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం రాజాసింగ్‌ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌…

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం

Kishan Reddy flag host at parade ground

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కిషన్‌ రెడ్డి నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్ల స్తూపం,…

You cannot copy content of this page