Category తెలంగాణ

మాది ప్రజా ప్రభుత్వం..

Prajapalana

ప్రజల సమస్యలను ప‌రిష్క‌రించేందుకే ముఖాముఖి కులగణ‌న చారిత్రాత్మక నిర్ణయం అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం గత ప్రభుత్వాలది గడీల పాలన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21: ‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలతో మమేకమ‌వుతూ.. ప్రజల సమస్యల పరిష్కారించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఉ‌గ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ):  ‌లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ ‌చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయండి

రీసెర్చ్ ‌యూనిట్‌ ‌ద్వారా అధ్యయనం చేయాలి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్ని సీరియస్‌ ‌గా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఎస్సీ,…

సీఎం రేవంత్‌ ‌నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి

గురుకులాల్లో కానరాని వసతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ…

11 ‌నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రజలకు పంగనామాలు

ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌ ‌రెడ్డి పాలన తెలియక ఒత్తిడితో  తిట్ల పురాణం కెసిఆర్‌ ‌కలుపు మొక్క కాదు.. కల్పవృక్షం అబద్ధాలు ఆడడమే రేవంత్‌ ‌రెడ్డి డిఎన్‌ఎ మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 20 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటై 11…

ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ.. అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం కేసీఆర్‌.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం.. కేటీఆర్‌ ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫాంహౌస్‌ కొండపోచమ్మ సాగర్‌ ‌కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే.. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి…

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి..

నారాయణపేట కలెక్టర్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు హైస్కూల్‌లో మధ్యాహ్నభోజనం వికటించిన ఘటనపై సీఎం ఆరా నారాయణ పేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత…

గల్ఫ్‌ ఎక్స్ గ్రేషియా చెల్లింపున‌కు మరో రూ.కోటి విడుదల

In-charge Ministers

వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20 : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం బుధవారం అదనంగా మ‌రో కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్…