Category తెలంగాణ

మహిళా సాధికారతకు పెద్దపీట

త్వ‌రిత‌గ‌తిన‌ 22 మహిళా శక్తి భవనాల ప‌నులు శిల్పారామంలో 106 స్టాళ్ల‌తో ఇందిరా మహిళా శక్తి బజార్ తొలివిడతలో 1000 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక…

డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు

పలు బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్‌ 9‌వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని  ప్రభుత్వం వెల్లడించింది సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్‌ ‌సర్కారు సన్నద్దం చేస్తోంది. ఆర్‌ఓఆర్‌ ‌చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు, కులగణన…

29‌న రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్‌

‌తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం ఇది• బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌21:  ‌తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్‌ ‌నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ…

మూసీ ప్రక్షాళన చేయకుంటే నా జన్మ దండగ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని.. ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ ‌ప్రభత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజా ఆరోగ్యం పటిష్ఠ ఆర్ధికం పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ, శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈ నిర్ణయానికి అండగా నిలవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం రేవంత్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. కాగా.. మూసీ పరీవాహక ప్రాంతం మురికి కూపంగా మారి.. హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తుందని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి, పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూసీ వెంట నరకం అనుభవిస్తోన్న పేదవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతాం.. రాబోయే రోజుల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు ఇస్తామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పెంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ.. శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, సబర్మతి నదులను రూ.40 వేల కోట్లతో సుందరీకరణ చేసుకుంటే, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా? అని ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ.. మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్‌ఎస్‌ అం‌టోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి.. రూ.25 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకువెళతాం : ఎక్స్ ‌వేదికగా స్పష్టం చేసిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని..  ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే…

విధుల్లో చేరిన 8 వేల 47 మంది కానిస్టేబుల్స్‌… టెస్ట్ ‌క్రికెట్‌ ‌మాదిరిగానే  పోలీస్‌ ఉద్యోగం

పోలీసులు మద్యానికి దూరంగా ఉండండి లంచాలకు మరిగితే అంతే సంగతులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి పోలీసులకు కీలక సూచనలు చేసిన కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ‌పోలీసులు మద్యానికి దూరంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్‌  ‌విజ్ఞప్తి చేశారు. యువ పోలీసులు ఫిజికల్‌ ‌ఫిట్‌నెస్‌గా ఉండాలని.. ఏ వ్యసనానికి కూడా…

గాంధీ భవన్‌ ‌కు చేరుకున్న పటాన్‌ ‌చెరు కాంగ్రెస్‌ ‌పంచాయితీ

సీఐల పోస్టింగులపై భగ్గుమన్న కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌ కాంగ్రెస్‌ ‌వ్యతిరేకులకు పదవులు ఇవ్వడంపై గాంధీ భవన్‌ ‌లో పిసిసి అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 21:‌పటాన్‌ ‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌నాయకుల పంచాయితీ గాంధీభవన్‌ ‌కు చేరుకుంది. ఎంపీ…

మాది ప్రజా ప్రభుత్వం..

Prajapalana

ప్రజల సమస్యలను ప‌రిష్క‌రించేందుకే ముఖాముఖి కులగణ‌న చారిత్రాత్మక నిర్ణయం అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం గత ప్రభుత్వాలది గడీల పాలన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21: ‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలతో మమేకమ‌వుతూ.. ప్రజల సమస్యల పరిష్కారించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఉ‌గ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ):  ‌లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ ‌చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…