Category తెలంగాణ

నేడు వేములవాడలో సీఎం రేవంత్‌ ‌పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బుధవారం ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు.  వేములవాడలో పెద్ద ఎత్తున నిధులతో చేపట్టిన పలు పనులను సీఎం రేవంత్‌ ‌ప్రారంభించనున్నారు.  ఇందులో భాగంగా రూ.76 కోట్లతో చేపట్టే రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు, రూ.235 కోట్లతో 4696 మేడ్‌ ‌మానేరు…

రేవంత్‌ ‌నోటి నుంచి బూతులు తప్ప నీతులు రావు..

అధికారం కోసం కాంగ్రెస్‌ ‌నేతలను తొక్కుకుంటూ వొచ్చారు.. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్‌ ‌రెడ్డి వ్యవహారం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. 11 నెలల పాలనలో ఆయన నోటి నుంచి…

కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్‌

రెగ్యులరైజ్‌ ‌జీ.ఓ. 16 కొట్టివేత క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి రెగ్యులరైజేషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కిన నిరుద్యోగులు హైదరాబాద్‌, ‌నవంబర్‌19 (ఆర్‌ఎన్‌ఏ) : ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకిచ్చింది. వారి రెగ్యులరైజేషన్‌ ‌చెల్లదని తీర్పునిచ్చింది. రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిస్తూ…సెక్షన్‌ 10ఏ ‌ప్రకారం తీసుకొచ్చిన జీ.ఓ. 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం…

‌మహిళల బాగు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం..

చరిత్రలో నిలిచిపోయేలా మహిళా సంఘాలతో విద్యుత్‌ ఒప్పందం వరంగల్‌ అభివృద్దికి రూ.6వేల కోట్లు హన్మకొండ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌మహిళలు ఆర్థికంగా  ఎదిగితేనే  తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.  అందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు…

దశాబ్దాల కల సాకారమైన వేళ..

సీఎం  రేవంత్‌ ‌రెడ్డి చేతులమీదుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం కాళోజీపై నిర్మించిన లఘుచిత్రన్ని వీక్షించిన ముఖ్యమంత్రి హన్మకొండ అర్బన్‌,  ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఓరుగల్లులో అద్భుతం ఆవిష్కృతమైంది. కళలు,  కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామతల్లి…

విజయోత్సవ సభ గ్రాండ్ స‌క్సెస్‌..

నాయకుల స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన.. విజయోత్సవ సభ’  గ్రాండ్ స‌క్సెస్ అయింది.  ఈ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కొట్టవచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్‌ అం‌టేనే భిన్నాభిప్రాయాలుంటాయన్న దానికి…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

లగచర్ల నిందితుడు సురేష్‌ ‌లొంగుబాబు

కోర్టులో హాజరు పర్చిన పోలీసులు కొడంగల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేష్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్‌ ‌కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి…

Vemulawada temple

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్‌ ‌చేతిలో ప్రజలు దగా పడ్డారని, రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్‌ ‌వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని…