నేడు వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. వేములవాడలో పెద్ద ఎత్తున నిధులతో చేపట్టిన పలు పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.76 కోట్లతో చేపట్టే రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు, రూ.235 కోట్లతో 4696 మేడ్ మానేరు…








