Category తెలంగాణ

పిల్లల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కామన్ డైట్

500 కోట్ల భారం పడున్నా.. బాధ్యతగా చేప‌డుతున్నాం.. రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టౌన్, డిసెంబర్ 14, ప్రజాతంత్ర: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

రాచరికం నుంచి ప్రజాస్వాంలోకి..

గత పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం పదేళ్లలో మొదటిసారిగా, డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీల పెంపు డోర్నకల్ నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అర్హులంద‌రికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో గత పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకున్నవారే లేరని, పేదల విద్యను పట్టించుకోకుండా రాచరికపు పాలన కొనసాగించారని…

నమ్మకానికి మారుపేరు కురుమలు..

Warrior Doddi Komuraiya

అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొడ్డి కొమురయ్య కురుమ భవన్ ప్రారంభం నమ్మకానికి, మృదుస్వభావానికి మారుపేరు కురుమ కుల‌స్థుల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని కొనియాడారు. ఆయన…

గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం

Nutritious food for Gurukul students

8 లక్షల మంది విద్యార్థులకు 470 కోట్ల కేటాయింపు 3,943 విద్యాసంస్థలలో నాణ్య‌మైన‌ ఆహారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మాదిగల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాం..

అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అవ‌కాశాలిచ్చాం.. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వ‌ర్గం సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశార‌ని,  మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని…

నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు

పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు ‌రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌, మంగ‌ళ వారాల్లో గ్రూప్‌-2 ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను ఓఎంఆర్‌ ‌పద్ధతిలో నిర్వహించనున్నారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. పలు కారణాల వల్ల గ్రూప్‌-2 ‌పరీక్ష…

ఎట్లుండే తెలంగాణ ఎట్లాయే..!

KTR

దవాఖానల్లో బెడ్ల కోసం పిల్లల పోటీ గురుకులాల‌ పిల్లలను చూస్తే బాధేస్తోంది.. : కేటీఆర్‌ ఎట్లుండే తెలంగాణ.. ఎట్ల అయింది.. ముఖ్యంగా గురుకుల పిల్లలను చూస్తే బాధేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.  ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో…

సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

ఫోటోలకు ఫోజులివ్వ‌డం కాదు.. పిల్ల‌ల‌కు నాణ్య‌మైన తిండి పెట్టండి.. మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అభం, శుభం తెలియని పిల్ల‌ల‌కు శాపంగా మారింద‌ని,  తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతోంద‌ని  మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే  త‌న్నీరు హ‌రీష్ రావు అన్నారు. శ‌నివారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీష్…

మరో 6 వేల టీచ‌ర్ల భ‌ర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్

గురుకుల దుస్థితికి  గత పాలకులే కార‌ణం.. పదేళ్లుగా డైట్, మెస్ బిల్లుల చెల్లింపులో నిర్ల‌క్ష్యం భోజనం బాగాలేదనడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. కొత్త మెనూ ప్రకారమే ఆహారం అందించాలి నాణ్యత లోపిస్తే ఉపేక్షించం కఠిన చర్యలు బోనకల్ గురుకులలో కామన్ డైట్ మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం చేసిన డిప్యూటీ…