Category తెలంగాణ

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

•లగచర్ల గిరిజన రైతులపై థర్డ్ ‌డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనపై నిరసనలు • బిఆర్‌ఎస్‌ ‌నిరసనతో దద్దరిల్లిన శాసన సభ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగింది. కాగా  అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా…

నల్లరంగు దుస్తులు ధరించి బీఆర్‌ఎస్‌ ‌సభ్యల వినూత్న నిరసన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.…

రాష్ట్రంపై చలి పంజా

ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత మరో రెండు రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ‌తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల…

బిఆర్ఎస్ త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు మ‌తిపోయేలా తీర్పు..

Bhatti vikramarka

గ‌త పాల‌కులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్ల‌ఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్ల‌కు ఔటర్ రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్ఎస్ రూపొందించిన రూల్స్ బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 17…

‌భూమి లేని నిరుపేదలకు రూ. 12000

సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం మంత్రి పొంగులేటి చిట్‌ ‌చాట్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వడం ద్వారా  సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది చేకూరనున్నదని మంత్రి పొంగులేటి  శ్రీనివాస రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి…

సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల ప్రక్రియ

Minister Uttam Kumar Reddy

• ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్‌ ‌కార్డులు • దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమే • తెల్ల రేషన్‌ ‌కార్డుదారులందరకు సన్నబియ్యం • శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 16: ‌సంక్రాంతి   తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతునట్లు…

బీఆర్‌ఎస్‌ ‌పాలనలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు

కాంగ్రెస్‌ ‌పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు •కాంగ్రెస్‌ ‌నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న గ్రామాలు, పట్టణాలు •చిన్నచిన్న బిల్లులు చెల్లించటానికి కూడా కాంగ్రెస్‌ ‌పేచీ •మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనలో  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275…

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఆర్టిఫీసీయల్‌ ఇం‌టిలిజెంట్‌ ‌హబ్‌గా మార్చడంపై కట్టుబడి ఉంది

 ఐఎస్‌ఎఫ్‌ ‌గ్లోబల్‌ ఏఐ ‌సమిట్‌ 2025 ‌కర్టెన్‌ ‌రైజర్‌ ‌ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 16:  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైదరాబాద్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) గ్లోబల్‌ ‌హబ్‌గా రూపొందించేందుకు కట్టుబడి ఉందని నీరవనీకరణ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం అంతర్జాతీయ…

21 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

బిఎఎసిలో స్పీకర్‌ ‌నిర్ణయం వాకౌట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌, ఎంఐఎం బిస్కట్‌ అం‌డ్‌ ‌చాయ్‌గా సమావేశం అంటూ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌16:‌తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్‌ ‌ఛాంబర్‌లో…