వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

•లగచర్ల గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనపై నిరసనలు • బిఆర్ఎస్ నిరసనతో దద్దరిల్లిన శాసన సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగింది. కాగా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా…







