Category తెలంగాణ

విద్యార్థులే రాష్ట్ర సంపద

గురుకులాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నాం.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపున‌కు ప్ర‌ణాళిక‌లు యువ‌త‌ను తెలంగాణ పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు చేస్తాం.. ఇక‌పై హాస్ట‌ళ్ల‌ను త‌నిఖీ చేస్తా.. త‌ప్పు జ‌రిగితే శిక్ష‌లు త‌ప్ప‌వు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌ ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి…

బయ్యారానికి మరోసారి బ్రేక్‌

కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్‌ ‌పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్‌ ‌తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి…

నిజాంసాగర్‌ ‌నుంచి రబీ పంటలకు నీటి విడుదల

ఐదేళ్లలో మరో 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు విస్తరణ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: ‌శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ‌వంటి చారిత్రక ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా వొచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల…

హైడ్రాతో స్థానికుల్లో ఆందోళన

చావులకు రేవంత్‌రెడ్డి బాధ్యుడు : కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13 : ‌మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతల భయంతో ఆటో డ్రైవర్‌ ‌రవీందర్‌ ‌హఠాన్మరణం చెందిన ఘటనపై కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారణం నువ్వు.. నీ హైడ్రా బుల్డోజర్లు కారణం కాదా అని సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మండిపడ్డారు. హైడ్రాతో పేదల్లో…

అధికారులను బలిపశువు చేస్తున్నారు

రేవంత్‌రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయింది రైతులంటే కాంగ్రెస్‌ ‌గౌరవం లేదు : మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌రైతులంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి గౌరవం లేదని, అందుకే దాడులు, అక్రమ అరెస్టు  పనులన్నీ రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశులను చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ…

నేడు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు

వసతి గృహాలను సందర్శించనున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా  మంత్రులు, ఉన్నతాధికారుల సందర్శనలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 13 : ‌రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌

లక్ష్య సాధనకోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: 2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని పునరుత్పాదక విద్యుత్‌ (‌గ్రీన్‌ ‌పవర్‌) ‌రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

మాజీ ఎమ్మెల్యేతో సహా నలుగురికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌భూదాన్‌ ‌భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌ను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి…

త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!

సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్  హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో…