Category తెలంగాణ

రైల్వే జోన్‌ సాకారంతో ఉపాధి లభించేనా?

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లను ఆహ్వానించింది. అర్హత కలిగిన సంస్థలు డిసెంబర్‌ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపింది. ఎన్నో…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటా  టీచర్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…

ముఖ్యంమ‌త్రిగా రేవంత్ ప‌ని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే..   మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాల‌యం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశార‌ని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశార‌ని,…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ స‌ర్టిఫికెట్ల‌తో టీచ‌ర్ పోస్టులు పొందిన అభ్య‌ర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ జాబితా ప్ర‌క‌టించ‌డంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందార‌ని అనుమానాలు విచార‌ణ‌లో అధికారుల నిర్లక్ష్యం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి…

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాల‌కు బోన‌స్ చెల్లింపుతో అన్న‌దాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గ‌త పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులంద‌రికీ…

డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

Minister Duddilla Sridhar Babu

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

నగరంలో దారిత‌ప్పిన‌ సమగ్ర ఇంటింటి సర్వే

వివ‌రాల న‌మోదు కోసం కంట్రోల్‌రూంను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా కాలనీల్లో జరగలేదు. అంతలోనే ప్రభుత్వం నగరంలో కుటుంబ సర్వే ముగిసినట్లుగా ప్రకటించడంతో ఆయా కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెల్లడంతో గ్రేటర్‌లోని నగర వాసుల కోసం…

కొత్త‌ మెను డైట్‌ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ  డైట్‌ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని వ్యవసాయ చేనేత మార్కెటింగ్‌ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం గండుగులపల్లి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల…