Category తెలంగాణ

కేంద్రంపై దుష్ప్రచారాలను ఎవరూ నమ్మరు..

అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం కల్పిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే…

కేసీఆర్ వందేళ్లు బతకాలి..

కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని.. అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారు మీరు అలాగే ప్రతిపక్షంలో, మేం ఇలాగే అధికార పక్షంలో ఉండాలి..  రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులపై రేవంత్ రెడ్డి విమర్శలుహైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15: ‘భారత…

ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతాం..

Thummala Nageshwar Rao

రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి15 : ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అన్నారు. శనివారం…

అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి లక్ష్మీనారాయణ కృషి

Laxmi narayana

  హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : అనేక దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి పెనుగొండ లక్ష్మీనారాయణ (Laxmi narayana) ఇతోధిక కృషి చేస్తున్నరని ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ…

టిబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరించాలి

Damodara Rajanarsimha

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్రంలో టిబీ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సర్జికల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ) ఆధ్వర్యంలో…

ప్రామాణిక పద్ధతుల్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి

బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని…

నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

Station Ghanpur

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

Hyderabad Floods

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌ ‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…