Category తెలంగాణ

రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం…

గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17,…

కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్‌ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…

నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు

ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌ వద్ద సహాయక…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం

heavy temparature

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు నేడు  42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయే అవకాశం తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌లో…

రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన హోలీ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ సందర్భంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో…

టీచర్ల  అక్రమ నియామకాలపై విచారణ సాగదీత

sports quota

జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని మనోవేదన సీఎం స్పందించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన  డీఎస్సీ 2024 ఎస్జిటి టీచర్ పోస్టుల (DSC Teacher Posts) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నెలల తరబడి జాప్యం అవుతోంది.…

కొలిక్కిరాని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి

బిసి నేతలల్లో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అర్వింద్‌ ‌పేరు ? న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  మార్చి 14: తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో…

వరల్డ్ ‌బ్యాంక్‌ ‌ఫెలోషిప్‌ ‌కు ట్రాన్స్ ‌కో సిఎండి కృష్ణ భాస్కర్‌ ఎం‌పిక

ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు భారత్‌ ‌నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : వరల్డ్ ‌బ్యాంక్‌ ‌ఫెలోషిప్‌ ‌కు తెలంగాణ ట్రాన్స్ ‌కో  సిఎండి కృష్ణ భాస్కర్‌ ఎం‌పికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ ‌సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్‌ ‌కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్‌…