Category తెలంగాణ

‌సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం రూ.10 వేల కోట్లతో రైతు బంధు..సీతారామ టన్నెల్‌ ‌పనుల పరిశీలన భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్స్ ‌పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఆయన యాతాలకుంట…

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాగా ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌, బిఆర్ఎస్ నుంచి…

ఉద్దేశ్యపూర్వకంగానే సస్పెండ్‌ ‌చేశారు

వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం నియంతృత్వ పోకడలతో సభ వాయిదా వేశారు.. మీడియా పాయింట్‌ ‌వద్ద కెటిఆర్‌ ఆరోపణ జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్‌ ‌చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ ‌తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద నిరసన తెలిపారు.…

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ…

బీజేపీ నుంచి పాత సామాను బయటికి వెళ్లిపోవాలి

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

కొందరు నాయకులతో పార్టీకి భారీగా నష్టం ఎంపీలు, ఎమ్మెల్సీ తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖను రిలీజ్‌ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వొస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్ లు పెట్టుకుంటే…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ దుర్మార్గం

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అసెంబ్లీ లోపల ప్రశ్నిస్తే సస్పెన్షన్ విధించి గొంతు నొక్కుతున్నారని  మాజీమంత్రి హరీష్ రావు…

అహంకార ధోరణి పనికి రాదు

Minister Uttam Kumar Reddy

సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో…

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

TUWJ

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై…