Category తెలంగాణ

దళితుల దశాబ్దాల కల నెరవేరుతోంది..

•సుప్రీం తీర్పు ఇచ్చిన ఆర్నెల్లలోనే వర్గీకరణ చట్టం •ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ కమిట్‌మెంట్‌ ‌కు నిదర్శనం •ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేరబోతోందని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం…

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఓకే

ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ •ఆది నుంచి దళితులకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ ‌పార్టీ •దళితులను ముందు వరసలో నిలిపింది కాంగ్రెస్‌ ‌పార్టీయే •ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రం వొచ్చి నప్పటి నుంచి దళితులకు…

నేడు అసెంబ్లీకి రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి అంతకు ముందే కేబినేట్‌లో చర్చించి ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి18:  తెలంగాణలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం 11.14 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ముందుగా కేబినేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఉదయం 9.30…

మనకూ సొంత ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ

India's indigenous GPS system NAVIC

భారత స్వదేశీ జీపిఎస్‌ ‌వ్యవస్థ నావిక్‌ మనం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే జీపీఎస్‌ ఆన్‌ ‌చేస్తాం. నావిగేషన్‌ ఇచ్చే రూట్‌ ‌మ్యాప్‌ ‌తో  ముందుకు కదులుతాం. అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్‌.. ‌గూగుల్‌ ‌మ్యాపింగ్‌ ‌మొత్తం అమెరికా నుంచి పని చేస్తుంది. అయితే, ఆపిల్‌ ‌తన కొత్త ఐఫోన్‌ ‌సిరీస్‌ ‌లో నావిక్‌…

తెలంగాణ‌లో పెట్టుబ‌డులకు రష్యా ఆసక్తి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని…

‘సురవరం’ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలి..

Suravaram Prathapa Reddy

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు హర్షణీయం.. సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు “సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy ) తెలుగు విశ్వవిద్యాలయం”గా నామకరణం…

సమ సమాజ స్థాపన కోసమే రాజ్యాంగ వ్యవస్థ

Kakatiya University

రాజ్యాంగ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలి జస్టిస్ పిఎస్ నారాయణ కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర మార్చి 18 : సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ దేశ ప్రజలందరికీ దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ (Justice PS…

తెలంగాణ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, మార్చి 18 : వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ (Dr. K.Laxman) అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో…

ఆ తహసీల్దార్ జీతం ఆపేయండి..

హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా హైదరాబాద్, మార్చి 18 : వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినా అందజేయని ఆత్మకూరు మండలం తహసీల్దార్ (tahsildar) వేతనాన్ని నిలిపివేయాలని హనుమకొండ కలెక్టర్‌‌కు…