Category తెలంగాణ

ఉద్యమకారులను గుర్తించాల్సిందే..

ప్రజా ఉద్యమాలతోనే  తెలంగాణ సాధ్యమైంది.. న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాటి ఉద్యమ జ్ఞాపకాలను సెలెబ్రెట్ చేసుకోవాలని పిలుపు జూన్ 2వ తేదీ లోపు కమిటీని ప్రకటించాలి లేనిపక్షంలో భిక్షాటన చేసిన ఉద్యమకారులను ఆదుకుంటాం హెచ్చరించిన తెలంగాణ ఉద్యోమకారుడు గొల్లపల్లి నాగరాజు హైదరాబాద్,…

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు రెండు ప్రముఖ జపనీస్ సంస్థలతో ఒప్పందాలు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో అవకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19:  తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం రేవత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18:‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్‌ ఇం‌పీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…

మజ్లిస్‌ ‌పార్టీ ఉచ్చులో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌

మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా ఎమ్మెల్సీ ఎన్నికల  సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18: ‌ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి.. ప్రజల రక్తం తాగిన మజ్లిస్‌ ‌పార్టీకి కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు జీ హుజూరంటున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు…

భూ భారతితో భూ సమస్యలకు చెక్‌

వెంకటాపూర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18: ఏళ్ల తరబడి పెండింగ్‌ ‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్‌ ‌పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు.    గత పాలకులు కుట్ర పూరితంగా  పార్ట్ -‌బి…

ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాయ‌కుల‌కు సూచించారు. శుక్ర‌వారం కేసీఆర్ ఎర్రవెల్లి…

భూ భారతితో ప్రతి రైతుకు భద్రత

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం… గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు…

తొలి రోజే పెట్టుబడుల ప్రవాహం

తెలంగాణలో అడుగుపెట్టనున్న జపాన్ వ్యాపార దిగ్గజం ఫ్యూచర్ సిటీలో పరిశ్రమ ఏర్పాటుకు మారుబెనీ కంపెనీ సై రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ రంగాలపై ఫోకస్ రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో కీలక అడుగు…

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే….

బీజేపీ క‌క్షాపూరిత రాజ‌కీయాలు స‌రి కాదు టీపీసీసీ ధర్నాలో మంత్రి శ్రీధ‌ర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే బీజేపీ క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ,…