Category తెలంగాణ

ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌లో 56 శాతం వృద్దిరేటు సిటిజన్‌ గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌15: ‌గ్లోబల్‌ ‌బిజినెస్‌ ‌హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్‌ ‌స్పేస్‌కు డిమాండ్‌ ‌బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు…

భూముల అమ్మకంలో బిఆర్‌ఎస్‌తో పోటీ

పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో లేను తెలంగాణలోనూ ఎన్‌డిఎ కూటమి ఏర్పాటు మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భూముల అమ్మకంలో బిఆర్ఎస్ తో కాంగ్రెస్‌ ‌పోటీ-పడుతోందన్నారు. హెచ్‌సీయూ అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కొనేందుకు…

రాజ్యాంగాన్ని మార్చాలని బిజేపి, బిఆర్ఎస్ కుట్ర

రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడం అవివేకం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో భారత రాజ్యాంగమే లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి…

భూ భార‌తిపై అవ‌గాహ‌న తప్పనిసరి

ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి… ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి… వేస‌విలో తాగునీటి స‌మ‌స్య రాకుండా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు చేయండి క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి…

దశాబ్దాల నిరీక్షణకు తెర

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు మంత్రులతో కలిసి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జయంతి సందర్భంగా రాష్ట్రంలో…

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రీరామరక్ష

ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేడ్కర్ ఆలోచనలే కారణమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్‌ ఆలోచన, ముందు…

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన ప్రభుత్వం ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ న్యూదిల్లీ,ఏప్రిల్‌14: ‌హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. ఈ భూములపై ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.…

రైతులకు భరోసా భూ భారతి..

ధరణికి చెల్లుచీటీ ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 ‌నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ‌ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి రైతులకు ఒక పీడ కల లాంటిదని విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 14 : ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చింది. అంబేడ్కర్‌…

భూ భారతి చట్టంతో నా జ‌న్మ‌ధ‌న్యం

ఈ చ‌ట్టం వందేళ్లు వ‌ర్ధిల్లుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల భూముల‌కు పూర్తి భ‌ద్ర‌త‌, భ‌రోసా క‌ల్పించే భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంతో త‌న జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వ…