నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిపై ఆగ్రహం

నేడు ఈడీ కార్యాలయం ముందు ధర్నా పిసిసి చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్16: సోనియా, రాహుల్లపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ…








