Category తెలంగాణ

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిపై ఆగ్రహం

నేడు ఈడీ కార్యాలయం ముందు ధర్నా పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌16:‌ సోనియా, రాహుల్‌లపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ…

సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

కంచ గచ్చిబౌలిలో విధ్వంసం ఎంత భయంకరమైందో తేలింది.. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…

నైనీ గని ప్రారంభంతో భవిష్యత్ కు బంగారు బాటలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16:  సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో…

అవినీతిపై విచారణ చేస్తే ధర్నాలు చేయడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర ఏప్రిల్ 16:  దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణం వంటి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ వేలకోట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.  స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్…

సింగరేణి చరిత్రలో సువర్ణాధ్యాయానికి శ్రీకారం..

విశ్వవ్యాప్త విస్తరణకు తొలిమెట్టుగా నైనీ గని ప్రారంభం ప్రజా పాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు.. యావత్తు తెలంగాణకే గర్వకారణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని…

గ్రీన్ ఎనర్జీ పాలసీతో అంచనాలకు మించి పెట్టబడులు

ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ రాష్ట్రంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఆసక్తి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి…

వ్యవసాయ శాఖలో సాంకేతికతను ఉపయోగించాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : వ్యవసాయ శాఖలో సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా…

కాంగ్రెస్‌ పార్టీలో నా స్థానం ఏంటో తెలియట్లే..

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా… నాకన్నా 4 ఏళ్ళ తర్వాత జానారెడ్డి పార్టీలో చేరారు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‘నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేశాను.. , బీఆర్‌ఎస్‌ హయాంలో 10 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశాను.. ఇప్పుడు…

మహిళా సాధికారతే మా లక్ష్యం

అంబేద్కర్, రాజీవ్ లతోనే మహిళలకు విశిష్ట అధికారాలు గ్రీన్ పవర్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం స్త్రీ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: మన దేశంలో మహిళలకు విశిష్ట అధికారాలు, హక్కులు, రాజకీయాల్లో వాటాకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లే పునాదులు…