Category తెలంగాణ

మెడికల్‌ కాలేజీలకు పాలనాధికారులు

~ టీచింగ్‌ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్ల నియామకం ~ 44 మందికి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి ~ జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లకు రెగ్యులర్‌ పద్ధతిలో పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. 44మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు…

కంటోన్మెంట్‌లో రోడ్లు, వరద కాల్వల నిర్మాణం

– బోర్డుకే భూబదలాయింపు నిధులు – విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పార్కులు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వరద కాలువల నిర్మాణం చేయబోతున్నామని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్‌ సుందరమైన ప్రాంతం.. ఇక్కడ వాతావరణం రెండు…

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం

‘ప్రజావాణి’ సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ల బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శించింది. వీటి పని తీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని…

ఏపీకి నీళ్ల తరలింపుపై రేపు పీపీటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు…

మూడు నెల్లుగా జీతాల్లేని ’ఉపాధి‘ ఏపీఓలు

Harish rao

-మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనోవేదనకు గురై ఆ ఉద్యోగులు…

పంచాయతీల్లోని మల్టీపర్పస్‌ వర్కర్లకు శుభవార్త

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మంది మల్టీ పర్పస్‌ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారికి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లు వేతనాలుగా ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఆ నగదు మంగళవారమే జమ…

రాష్ట్రానికి రెండు జాతీయ చేనేత పురస్కారాలు

ఎంపికైన వారికి మంత్రి తుమ్మల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా వారిలో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం…

వినూత్నంగా గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమం

మాతాశిశువులకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేయనున్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: తన జన్మదినం సందర్భంగా ఈ నెల 24న సిరిసిల్ల జిల్లాలోని బాలింతలు, శిశువులకు కేసీఆర్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేపట్టనున్నారు. ఈసారి వినూత్నంగా 18 నెలలుగా జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు, వారి తల్లులకు…

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు బస్సు పునరుద్ధరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశంతో అధికారులు సత్వర చర్యలు తీసుకుని హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలకు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ రోయింగ్‌ విద్యార్థులు ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు రాకపోకలు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్‌ వాటర్‌…