Category తెలంగాణ

మోదీ స్ఫూర్తితో సమాజ సేవ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కరీంనగర్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో స్పూర్తినింపిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ అని, ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.…

కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించాం

రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: గత పదేళ్ల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర రౖౖెతు కమిషన్‌ ఏర్పాటు చేశారని, ములుగులో మల్లీ నేషనల్‌ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించామని రైతు కమిషన్‌…

సీతక్కకు సీఎం, స్పీకర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ములుగు, ప్రజాతంత్ర, జులై 9: మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌లు మంత్రి సీతక్కకు ఫోన్‌ చేసి ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో…

బిల్లుల బకాయిలు.. పిల్లలకు పస్తులు

–  మధ్యాహ్న భోజనం పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన…

సిగాచిలో ఎన్‌డిఎంఎం బృందం పరిశీలన

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి హైదరాబాద్‌, పజాతంత్ర, జూలై 8:పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ-(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర…

బిఆర్‌ఎస్‌ నిలదీస్తే గానీ కదలరా..

– కల్వకుర్లి మోటర్లు ఆన్‌ చేయడం మా ఒత్తిడే – మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 8: ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు విడుదల చేయడం బిఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విజయం అని మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ నిలదీస్తే గాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కదలిక రాదా..…

ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతా..

ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేసిన అసద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ ప్రతిపాదించడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహులు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి…

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి హేయం

– రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అందోళన వ్యక్తం చేసింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

కేటీఆర్‌.. కొత్త డ్రామాలు మానుకో

– ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రంలో కేటీఆర్‌ మరో కొత్త డ్రామాకు తెరలేపారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బనకచర్ల అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్‌ విసిరితే నువ్వు నీ స్థాయిని మరచి ముఖ్యమంత్రిని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు…