Category తెలంగాణ

పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతం

ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్‌ కాన్సల్‌ జనరల్‌ మార్క్‌ లేమి బృందం బుధవారం మర్యాదపూర్వకంగా…

రాజకీయ సంస్కృతిని మార్చాలి

న్యాయవాదులకు బీజేపీ చీఫ్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: న్యాయం కోసం ఎలా పనిచేస్తామో ప్రజల సేవలో కూడా అలాంటి అంకితభావంతో పనిచేయాలి అని న్యాయవాదులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను కూడా అడ్వకేట్‌ కమ్యూనిటీకి చెందినవాడినే అయినందున ఈ వేదికపై…

సింగరేణికి కేసీఆర్‌ ఎంతో చేశారు

టీబీజీకేఎస్‌ నేతల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ అనుంబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) నాయకులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌…

టాక్‌ జర్నలిజం ఈవెంట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: జైపూర్‌లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే టాక్‌ జర్నలిజం 2025 కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఇది దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటి. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న,…

8 కిలోల గంజాయి స్వాధీనం

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 16: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇక్రిశాట్‌ సమీపంలో ఓ పరిశ్రమ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు నిఘా ఉంచారు. ఆ పరిశ్రమ వద్ద కర్నాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా మన్నేకలి గ్రామానికి చెందిన ఖురేషి షబ్బీర్‌ అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి…

ఉప్పల్‌ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక శ్రద్ధ

– తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఉప్పల్‌…

క్షతగాత్రుడికి మంత్రి శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రోడ్డు ప్రమాద బాధితుడికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. మంగళవారం రాత్రి అధికారిక కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్‌ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన…

చిరంజీవి అప్లికేషన్‌పై చర్యలు తీసుకోండి

జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సిన్మా హీరో చిరంజీవి అప్లికేషన్‌ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్‌ వాల్‌ నిర్మాణం చేశామని, దీనిని క్రమబద్ధీకరణకు జూన్‌ 5న జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తు జిహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉందని…

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు సిట్‌ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 17వ తేదీన జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో సూచించారు. మరోవైపు ఈ ఫోన్‌…