Category తెలంగాణ

సీఎం ప్రజావాణిలో 296 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 296 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 60, రెవెన్యూ శాఖకు సంబంధించి 63, విద్యుత్‌ శాఖకు 22, పౌర సరఫరాల శాఖకు 7, ఇందిరమ్మ ఇండ్ల కోసం 57 దరఖాస్తులు వచ్చాయి. ఇతర…

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2023 నవంబర్‌ 30న మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆనాటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్‌ పోలీసులు కేసు…

త్వరగా గృహ ప్రవేశాలు జరుపుకోవాలి

యాదాద్రి కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హనుమంత రావు అన్నారు. రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆయన మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గోపాల్‌…

ఐటీ మంత్రితో ఫ్రాన్సు కాన్సుల్‌ జనరల్‌ భేటీ

హైదరాబాద్‌, బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌, అడ్మినిస్ట్రేటర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ మార్క్‌ లామీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ-ఫ్రాన్స్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. అలాగే ఇరుపక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై…

కారుతో ఢీకొట్టించి హత్య

– రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే యత్నం – ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ కట్టకున్న భర్తనే కడతేర్చింది. పక్కా ప్లాన్‌ ప్రకారం ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే యత్నం చేసింది. చివరకు…

డిగ్రీలు కాదు.. స్కిల్స్‌ అవసరం

– లెర్న్‌.. అన్‌ లెర్న్‌.. రీ లెర్న్‌ – ప్రస్తుత పరిస్థితుల్లో విజయానికి మంత్రం ఇదే – యువతకు మంత్రి శ్రీధర్‌బాబు దిశా నిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంతోపాటు మనం కూడా మారాలి.. కాలం చెల్లిన జ్ఞానాన్ని విడిచిపెట్టి నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి.. అప్పుడే సక్సెస్‌…

జూపల్లిని కలిసిన నిథమ్‌ కొత్త డైరెక్టర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ వెంకటరమణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణకు…

నల్గొండను నంబర్‌ వన్‌గా నిలుపుతా

– ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు నా చిరకాల కోరిక – సీఎం సహకారంతో విద్యా వ్యవస్థలో మార్పులకు యత్నిస్తున్నాం – విద్యా శాఖాధికారులతో మంత్రి కోమటి రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నల్గొండను అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

శాసనసభ ఆవరణలో బోనాలు

ాహైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, లెేజిస్లేటివ్‌ సెక్రటరీ డాక్టరు వి.నరసింహాచార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి…