Category తెలంగాణ

వర్షం ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి :మేయర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్రయించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. గురు,వారం మొదలైన వర్షం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్‌ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు…

లబ్దిదారుల ఎంపికలో పారద్శకత  పాటించాలి 

– మేడ్చల్ కలెక్టరేట్ లో “దిశ” కమిటీ సమావేశం – అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థ పై ప్రజలకు విశ్వాసం కలగాలి – ఎం పి ఈటల రాజేందర్ మేడ్చల్‌, ప్రజాతంత్ర, జూలై 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపరుస్తూ  బలహీనవర్గాల ప్రజలకు చేయూతనందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు తరచూ…

మహిళలు కోటీశ్వరులు కావాలి

– మంత్రి సీతక్క భూపాలపల్లి, ప్రజాతంత్ర, జులై 18 : ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశ పెట్టారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివ`ద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో ఆమె ముఖ్య…

కోచ్‌ ఫ్యాక్టరీ సమస్యకు త్వరలో పరిష్కారం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ సమస్యకు త్వరలోనే పరిష్కారం కానున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. రైలు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)కి ప్రధాని…

గురుకులాల్లో ఏదైనా జరిగితే బాధ్యత అధికారులదే

ప్రిన్సిపాల్స్‌, ఆర్సీవోలతో పొన్నం జూమ్‌ మీటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆర్సివోలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాల్స్‌, ఆర్సీవోలతో గురుకుల కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ…

కాంగ్రెస్‌లోకి జడ్చర్ల చైర్మన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు జడ్చర్ల నాయకులు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్‌ కోనేటి పుష్పలత (బీఆర్‌ఎస్‌), కౌన్సిలర్లు చావా నాగరాజు లలిత (బీజేపీ), గుండా ఉమాదేవి (బీఆర్‌ ఎస్‌)లు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమక్షంలో మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు దైద రవి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం.. ఇంకొన్ని రోజుల్లో…

భ్యానగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మెహదీపట్నం, మణికొండ, షేక్‌పేట్‌, గోల్కొండ, లంగర్‌హౌస్‌, బంజారాహిల్స్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, ఎర్రగడ్డలలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌,…

సామాజిక కోణంలోనే వారి జోలికి వెళ్లలేదు

హైడ్రా రంగనాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని, భావితరాలకు భవిష్యత్తును ఇచ్చేందుకే హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ చెప్పారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో తాము దూకుడుగా వెళ్లడం వల్లే చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది.…