Category తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబు మహాముత్తారం, ప్రజాతంత్ర, జులై 14: ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మహా ముత్తారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, రూ.73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి,…

స్వామి వారి సేవలో మండలి డిప్యూటీ చైర్మన్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ…

కవితపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

– ఆమె మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి – మండలి ఛైర్మన్‌ ‌గుత్తాకు తీన్మార్‌ ‌మల్లన్న వినతిపత్రం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న సమర్థించుకున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని.. ఆ పుస్తకానికి ముందుమాట…

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం

– మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని, కాంగ్రెస్‌ 20 నెలల పాలనలో గురుకులాల్లో మరణమృదంగం చోటుచేసుకుందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమన్నారు.…

స్ఫూర్తినిచ్చిన రామాయణ, మహాభారతం కథలు

శ్రీమద్‌ భాగవతం-1 సినిమా షూటింగ్‌ను ప్రారంబభించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున సమతుల్య విధానంతో నేడు శ్రీమద్‌ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో శ్రీమద్‌ భాగవతం పార్ట్‌-1 సినిమా నిర్మాణ…

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

– మంత్రి సీతక్కను కలిసిన కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఛాంబర్‌లో మంత్రి సీతక్కను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి, ఇతర సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ మూడు నెలల కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో తొలి…

మంత్రి జూపల్లిని కలిసిన నటుడు గగన్‌ మాలిక్‌

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్దిజం ప్రచారకుడు గగన్‌ మాలిక్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను బుద్ధవనం ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా…

సీఎంను కలిసిన ఎంపీ మల్లు రవి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారంనాడు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మల్లు రవికి ముఖ్యమంత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, పజాసేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీపీసీసీ సభ్యుడు…

గ్రూప్‌ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌-1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పరీక్షలకు అర్హులైన అభ్యర్థులకు 150 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి రూ.1000 చొప్పున స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. ఈమేరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు…