Category తెలంగాణ

విజయ సంకల్పంతో ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు దిశానిర్దేశం ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 15: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచేలా విజయ సంకల్పంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని అవుషాపూర్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను…

ఫ్యూచర్‌ సిటీ గేమ్‌ ఛేంజర్‌

-డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మూసీ పునర్జీవం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌ అభివృద్ధి ఊహకు అందదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్‌ రెడ్డి, యావత్‌ కేబినెట్‌, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు.. తమ ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి…

మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

మెదక్‌, ప్రజాతంత్ర, జులై 15: జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ మృతిచెందాడు. కొల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు, ఆటో వెంబడిరచినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌…

డ్రగ్స్‌ కేసు.. మరో పోలీస్‌ అధికారి కుమారుడి అరెస్ట్‌

హైదరాబాద్‌, జులై 15: మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్‌ అయ్యారు. సైబరాబాద్‌ ఏఆర్‌ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఇంటలిజెన్స్‌ ఏఎస్పీ వేణుగోపాల్‌ కుమారుడు రాహుల్‌ తేజా కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం మోహన్‌, రాహుల్‌ తేజా, హర్ష, మల్నాడు…

జీనోవమ్‌ వ్యాలీతో హైదరాబాద్‌కు గుర్తింపు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట జీనోమ్‌ వ్యాలీలో ఆయన మంగళవారం పర్యటించారు. 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న ఐకోర్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమ కొత్త ప్లాంట్‌(ఫెసిలిటీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

శ్రీ పరాభవ నామ సంవత్సర పండగలు ఖరారు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 15 : రాబోయే పరాభవ నామ సంవత్సరం (2026-2027)లో వచ్చే పండగల జాబితాను తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు మంగళవారం అందచేసింది. పండగల విషయాల్లో ఏవిధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల…

రహస్య ఒప్పందంతో ముందుకు సాగని విచారణలు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు కోదాడ, ప్రజాతంత్ర, జులై 15: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండేళ్లలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమేకాక భారతదేశాన్ని గ్లోబల్‌ శక్తిగా నిలబెట్టిందని…

28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 15 : ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఒక్క ఏడాదిలో 357మంది నక్సలైట్లు భద్రతాదళాల చేతిలో హత్యకు గురయ్యారని, వారిలో 136మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15మంది రాష్ట్ర…

నీటి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.…