Category తెలంగాణ

తుపాకి సరఫరా కేసు.. నిందితుడికి ముందస్తు బెయిల్‌

BC Reservations

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రిజం పబ్‌ కాల్పుల కేసులో అరెస్టు అయిన బత్తుల ప్రభాకర్‌కు తుపాకి సరఫరా చేసిన అభియోగాలను ఎదుర్కొంటున్న నిందితుడు రామేంద్ర కుమార్‌ రవికి హైకోర్టులో ఊరట లభించింది. గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దాదాపు 80 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ 2025 ఫిబ్రవరిలో…

బ‌స్వాపూర్‌లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేష‌న్‌

– పాల్గొన్న మంత్రులు పొన్నం, తుమ్మ‌ల‌ – ఆయిల్ పామ్ సాగుకు మారాల‌ని రైతుల‌కు పిలుపు కోహెడ (హుస్నాబాద్‌), ప్ర‌జాతంత్ర‌, జూలై 17: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్‌ పాం ప్లాంటేషన్ కార్యక్రమాన్నిగురువారం  ప్రారంభించి మొక్కలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు నాటారు.  సిద్దిపేట జిల్లాలో మెగా…

స్థానిక ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్న కాంగ్రెస్‌

Supreme shocks to ktr

– బీఆర్ ఎస్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో కెటిఆర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో సిరిసిల్ల నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల బీఆర్ ఎస్ పార్టీ  కార్యకర్తల, నాయకులు ప్రజాప్రతినిధుల తో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

కేటీఆర్‌ పిటిషన్‌లో ప్రభుత్వానికి నోటీసులు

కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నల్గొండ జిల్లా నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)పై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో…

బిఆర్‌ఎస్‌ ‌హయాంలో వేల ఫోన్ల ట్యాపింగ్‌

‌సిట్‌ ‌ముందు ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న వాంగ్మూలం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పాలనలో వేల ఫోన్లు ట్యాప్‌ ‌చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ‌ఖూనీ చేసిండని ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న విమర్శించారు. గురువారం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తీన్మార్‌ ‌మల్లన్న స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డ్ ‌చేశారు. విచారణ…

ఓఎంసీకి శ్రీలక్ష్మి అనుమతి ఇచ్చారు : సీబీఐ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి 2006 మే 17న బాధ్యతలు స్వీకరించాక ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి లీజు అనుమతులు లభించాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదించింది. ఆ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి లీజులను మంజూరు చేసేందుకు ముడుపులు డిమాండ్‌ చేశారని తెలిపింది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి…

భారీ వర్షం.. నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్‌మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

– డబుల్‌ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో మోసం – ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జూలై17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మెదక్‌లో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు…

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రేవంత్‌ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై…