Category తెలంగాణ

హెచ్‌సీఏ అక్రమాలు.. కేటీఆర్‌, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు గురువారం సీఐడీ అధిపతి చారుసిన్హాను కలిసి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్‌, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావు గెలిచిన వెంటనే…

సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని సనత్‌నగర్‌ సమతనగర్‌లోని డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌ గోదాములో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్‌ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్‌ ప్లేట్స్‌, డిన్నర్‌ సెట్స్‌ ప్యాకింగ్‌ వస్తువులు ఉండడంతో అవి…

బనకచర్లపై తలోమాట తగదు

– ఎజెండాలోని ఇతర అంశాలపై నిపుణుల కమిటీని నియమించింది – జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్‌ కేంద్ర తొలి విజయం – కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమే – బీజేపీలో గ్రూపుల్లేవ్‌.. ఉన్నదల్లా మోదీ గ్రూపే – కేంద్ర మంత్రి బండి సంజయ్‌బండి హుజూరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: బనకచర్ల విషయంలో ఇరు…

అభ్యసన సామర్థ్యాల ఖిల్లా జనగామ జిల్లా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: విద్యార్థుల లభ్యస సామర్థ్యాలలో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు చోటు లభించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఒక్క జిల్లాకే ఈ అవకాశం దక్కింది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారం యంత్రాంగం పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక…

అశ్వారావుపేటను సుందరీకరిస్తాం

– దొంతికుంట చెరువుకు రింగ్‌ బండ్‌ ప్రణాళికలు సిద్ధం చేయండి. – అశ్వరావుపేట మార్నింగ్‌ వాక్‌లో మంత్రి పొంగులేటి దమ్మపేట/అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జూలై 17 : అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచాం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

సబ్‌ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు

– పరిశీలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన – 2034 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ – డిమాండ్‌కనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలి – విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17: భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్‌…

పార్టీకి కార్యకర్తలే ప్రాణం

బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 16: ప్రతి డివిజన్‌, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఘట్‌కేసర్‌ డివిజన్‌/మండల అధ్యక్షుల కార్యశాల ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. గెలుపు బూత్‌లోనే జన్మిస్తుంది అనే ధోరణితోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. పార్టీకి…

చిప్ప‌ల‌తుర్తి గ్రామ లేఔట్‌పై వివరాలివ్వండి

– పంచాయ‌తీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16:  మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి గ్రామంలో వందల కోట్ల విలువైన‌ 112 ఎకరాల భూమిలో వేసిన లేఔట్, అందుకు అధికారుల నుంచి పొందిన అనుమతుల వివరాలు ఇవ్వాలని సదరు గ్రా పంచాయతీకి హైకోర్టు నోటీసులిచ్చింది. చిప్పలతుర్తిలో సర్వే నెం. 58/1 నుంచి 5,…

పలువురు ఐఏఎస్‌లకు కోర్టుధిక్కరణ నోటీసులు

–  వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ…