Category తెలంగాణ

ఫలితమిస్తున్న కేసీఆర్‌ దూరదృష్టి

– గురుకులాల అప్‌గ్రేడ్‌తో పేద విద్యార్థులకు ప్రయోజనం – ఆ స్కూళ్లనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు తయారవుతున్నారు – విద్యార్థులు సమాజానికి మేలు చేయాలి – మాజీ మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని, ఇది కేసీఆర్‌ దూరదృష్టికి…

హైదరాబాద్‌ పాత బస్తీ విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో విూర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్‌ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో ఇల్లినాయిస్‌ ఈవెన్‌స్టన్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌ (25) చనిపోయారు. విషయం…

సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌ తొలి విజయం

– 42శాతం రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు – బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మడం లేదు – కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి జనగామ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి స్వాగతించారు. ఇది స్థానిక ఎన్నికల్లో…

‘సుప్రీం’ తీర్పు శుభపరిణామం

- PCC President Mahesh Kumar Goud

– బీసీ రిజర్వేషన్లకు ఢోకా లేదు – పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. పీసీసీ చీప్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని…

ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీఐ కమిషనర్ల బృందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం సోమవారం కలుసుకుంది. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్బంగా ఆ బృందం సీఎంను కలుసుకుంది. వీరిలో ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, ఎం. పర్వీణ్‌, డి.భూపాల్‌, వైష్ణవి తదితరులు ఉన్నారు.…

రెండో రోజూ ట్రాఫిక్‌ జామ్‌

– హైదరాబాద్‌`విజయవాడ రహదారిపై ఇక్కట్లు – ఎల్బీ నగర్‌ మెట్రో వద్ద కి.మీ వరకు ప్రయాణికుల క్యూ హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: హైదరాబాద్‌ నగరం నుంచి దసరా సెలవులకు వెళ్లిన వారు తిరిగి వస్తుండంతో వరుసగా రెండో రోజూ విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి…

నేత్ర‌ దానంతో ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5: హన్మకొండ దుర్గా కాలనీ నివాసి అయిన ప్రైవేట్‌ ఉద్యోగి టి.రవీంద్రాచారి గుండెపోటుతో శనివారం రాత్రి మరణించగా ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు ఎల్‌వీపీ హాస్పిటల్‌ టెక్నీషియన్‌ లక్ష్మణ్‌, సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌ కుమార్‌లు ఆ కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించగా రవీంద్రాచారి భార్య కృష్ణవేణి, కుమార్తెలు…

ఆర్‌ఆర్‌ఆర్‌పై రైతులు అపోహలు పెట్టుకోవద్దు

– అలైన్‌మెంట్‌ పూర్తిగా సిద్ధం కాలేదు – రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్యాల(నల్లగొండ జిల్లా), ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : త్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌ మెంట్‌ పూర్తిగా సిద్ధం కాలేదు డిపిఆర్‌ మాత్రమే సిద్ధమైంది అని ఆర్‌ అండ్‌ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి…

‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ

– ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ సమావేశం వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలె క్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్‌ కుమార్‌, ఆదనవు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి…