Category తెలంగాణ

విజయవంతంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు

– లబ్దిదారులే నిర్మాణకర్తలు : మంత్రి పొంగులేటి – ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పొంగులేటి పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచాం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత…

జూబ్లీహిల్‌ టిక్కెట్‌ బీసీకే దక్కుతుంది

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ విశ్వాసం న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వంద శాతం బీసీకే సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కంటోన్మెంట్‌…

ఆర్ట్‌ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తేవాలి

– మంత్రి జూపల్లి ఆదేశం – ఆర్ట్‌ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథిలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: ఆర్ట్‌ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దాని నిర్వహణను మరింత మెరుగుపర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆర్ట్‌ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం…

కాంగ్రెస్‌ పోవాలి.. కేసీఆర్‌ రావాలి

Harish rao

– అన్ని జెడ్పీల‌లో మనం గెల‌వ‌బోతున్నాం – మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ అందోల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: దసరా అంటే చెడుపై మంచి విజయం.. ఈరోజు అందరూ కాంగ్రెస్‌ పోవాలె.. కేసీఆర్‌ రావాలె అంటున్నరు.. ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారు.. నమ్మించి మోసం చేసి ప్రజల గుండెల మీద తన్నిండు…

బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌కి అద్భుత స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌-2025 పోటీకి యువత నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఈ పోటీకి 500కిపైగా షార్ట్‌ ఫిల్మ్స్‌, సాంగ్స్‌ సబ్మిషన్లు వచ్చాయి. రాష్ట్రంలోని యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లు ఈ పోటీలో తమ ప్రతిభను చూపారు.…

ప్ర‌తిభావంతుడైన విద్యార్థికి కె.టి.ఆర్‌ స‌హాయం

– పార్టీ త‌ర‌పున ఎంబీబీఎస్‌ పూర్తి ఖ‌ర్చు భ‌రించేందుకు హామీ – త‌క్ష‌ణ స‌హాయంగా వినయ్ భాస్క‌ర్ ద్వారా  రూ.1.5ల‌క్ష‌లు అంద‌జేత‌ – అడ్మిష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేసిన బీఆర్ ఎస్ నాయ‌కులు – కృత‌జ్ఞ‌తలు తెలిపిన విద్యార్థి ఆర్ముళ్ల గ‌ణేష్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6:  ప్ర‌తిభావంతుడైన నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ క‌ల‌ను సాకారం చేసేందుకు…

గంగారం చుట్టూ  రాజకీయాలు  

– మానుకోట జిల్లాలో జనరల్‌గా మారిన ఏకైక మండలం – జడ్పీ చైర్మన్ పదవి కూడా జనరల్ కావ‌డంతో పెరిగిన ప్రాధాన్యం – వేం నరేందర్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం – సీతక్క, నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత రాజకీయ అనుబంధం – బీఆర్ఎస్ సైతం గంగారం…

మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసు

– ట్రాప్‌హౌజ్‌ పార్టీపై పోలీసుల ముమ్మర దర్యాప్తు వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 6 :  మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాప్‌ హౌస్‌ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమాచారంతో 59 మంది యువతి, యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది…

గిరిజనులే లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్‌

-40 ఏళ్లుగా సర్పంచ్‌ ఎన్నికలకు దూరం – ప్రత్యేక అధికారి పాలనే గతి – రిజర్వేషన్‌ మార్చాలంటూ గ్రామస్థుల డిమాండ్‌ మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం రిజర్వేషన్ల కేటాయింపులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ కారణంగానే గత నాలుగు దశాబ్దాలుగా సర్పంచ్‌ ఎన్నికలు జరగని గ్రామంగా వార్తల్లో…