Category తెలంగాణ

వచ్చే వారం ‘హౌసింగ్‌’ భూముల విక్రయాలు

– చింతల్‌లో బహిరంగ వేలం ద్వారా విక్రయాలు – కేపీహెచ్‌బీ, రావిర్యాలలోని భూములకు ఇ-వేలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ (సోమవారం) నుంచి జీహెచ్‌ ఎంసీ పరిథి సహా పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం నగరంలోని చింతల్‌, నిజాంపేట…

రాంరెడ్డి భౌతిక కాయం వద్ద సీతక్క నివాళులు

సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు శ‌నివారం అక్క‌డ అంత్య క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. దామోదర్‌…

మద్యం విక్రయాలకు దసరా కిక్కు

– పండగతో భారీగా అమ్మకాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 3: తెలంగాణలో మద్యం విక్రయాలు దసరా కిక్కు ఇచ్చాయి. అక్టోబర్‌ 2న దసరా రావడంతో (గాంధీ జ‌యంతి కూడా అవ‌డంతో ఆరోజు మ‌ద్యం అమ్మ‌కాలు నిషేధం) ముందస్తుగానే సెప్టెంబరు 30, అక్టోబర్‌ 1 తేదీల్లో భారీగా మద్యం అమ్మ‌కాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే రూ.3,046 కోట్ల…

ప్రజలతో మమేకమైన నాయకుడు దామోదర్‌ రెడ్డి

– నల్లగొండ రాజకీయాలపై ఆయనది చెరగని ముద్ర – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి అని, అయన మరణం అత్యంత బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాజీ మంత్రి, దివంగత నాయకుడు రాంరెడ్డి…

వనమా సూరి ఇంట్లో భట్టి అల్పాహారం

– ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని వినతి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వనమా సూరి తన స్వగృహంలో ఇచ్చిన ఆత్మీయ అల్పాహార విందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరి కుటుంబ…

హైదరాబాద్‌ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత, అక్టోబర్‌ 3: హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్‌ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. హైటెక్స్‌లో మధ్యాహ్నం జరిగే జీటో కనెక్ట్‌(JITO…

మళ్లీ బంద్‌ దిశగా ప్రైవేటు కాలేజీలు !

– ప్రభుత్వం హామీని నెరవేర్చనందుకే.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: మరోసారి బంద్‌ దిశగా రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్‌ పాటించాలని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఫెడరేషన్‌ అఫ్‌ అసోసియేషన్స్‌ అఫ్‌ తెలంగాణ హయ్యర్‌…

వైభవంగా ముగిసిన‌ బతుకమ్మ వేడుకలు

– జిల్లాల్లో ఉత్సాహంగా సాగిన పూలపండగ – ఆడిపాడిన ఆడపడచులు.. యువత కేరింతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: తొమ్మది రోజులపాటు సందడిగా సాగిన బతుకమ్మ సంబరాలు బుధవారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. మళ్లీ రావమ్మా అంటూ ఆడపడచులు బతుకమ్మకు వీడ్కోలు పలికారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడబిడ్డలు రామ రామ రామ ఉయ్యాలో.. తొమ్మిది…

తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాల మంజూరు

– కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్‌ 1 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం),…