Category తెలంగాణ

స్త్రీ శక్తిని చాటే పండుగ దసరా

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం అని…

సొంతూళ్లకు బయలుదేరిన నగర ప్రజలు

– ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ‌దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగర వాసులు సొంతూళ్లకు బ‌య‌లుదేరారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్‌,…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్స‌వాలు

– వేడుకగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.…

3న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం

 – ప్రముఖులకు దత్తాత్రేయ ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని 3న నిర్వహిస్తున్నామని అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. బండారు దత్తాత్రేయ కుమార్తె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి…

 కనకదుర్గమ్మను దర్శించుకున్న బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 1:విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న‌ కనకదుర్గ అమ్మ‌వారిని బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలతోపాటు ఆలేరు నియోజకవర్గ ప్రజలంతా…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు పిలుపు – కరీంనగర్‌లో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో చర్చలు – అభ్యర్థుల ఎంపిక మొదలైందన్న అధ్యక్షుడు కరీంనగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సంసిద్ధులు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ దిశానిర్దేశం…

ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి..

– కేటీఆర్‌ స్ఫూర్తితో బోరబండ యువకుల ‘డాక్టర్‌ గార్డ్‌’ ఏర్పాటు – వారి కోరిక మేరకు కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్‌ – తెలంగాణ భవన్‌కు వాటర్‌ ప్రూఫింగ్‌ పనులు అప్పగింత – యువతకు అండగా ఉంటామని భరోసా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ఉద్యోగాలు అడిగే వారుగా కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారుగా ఉండాలి అని…

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది మరిచారా?

– మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం – బిఆర్‌ఎస్‌ ‌బాకీ కార్డులపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30:‌బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి.మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌ ‌బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్‌…

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు 

– రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ – మూడు విడతల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్లకు ఎన్నికలు ప్రజాతంత్ర, మంచిర్యాల, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సిద్ధమైంది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో స్థానిక…