Category తెలంగాణ

ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆధారంగా ‘కాళేశ్వ‌రం’ పున‌రుద్ధ‌ర‌ణ‌

– పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం – బ్యారేజీల భ‌ద్ర‌తే అత్యంత ముఖ్యం – 2027 నాటికి శ్రీ‌శైలం ఎస్ఎల్ బీసీ ట‌న్నెల్ ప్రాజెక్టు పూర్తి – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7:  పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల‌ ప‌నులు పూర్తి చేయడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత…

యువకుడిని కాపాడిన యశోదా వైద్య బృందం

~ రక్తనాళాల సమస్య నుంచి కోలుకున్న యువకుడు – అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన వైద్య బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అరుదైన బ్రాకియల్‌ ఆర్టరీ వేరియేషన్‌ (బ్రాకియల్‌ ఆర్టరీ హై బైఫురకేషన్‌) కారణంగా అత్యంత ప్రమాదకరమైన అక్యూట్‌ అప్పర్‌ లింబ్‌ ఇస్కీమియాతో బాధపడుతున్న 16 ఏళ్ల యువకుడికి మలక్‌పేట్‌…

పీసీ ఘోష్‌ ‌కమిషన్‌పై పిటిష‌న్లు

– విచారణను 12వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (ఆర్‌ఎన్‌ఎ): ‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు, మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వొచ్చే నెల 12వ తేదీకి…

ఇది ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడి

KTR

– సీజేఐపై దాడికి కేటీఆర్‌ ఖండన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, దీనికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్‌.గవాయ్‌పై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానన్నారు. న్యాయవ్యవస్థ…

‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి మల్లన్న సిద్దం

– పార్టీకి గుర్తు కేటయించాలని హైకోర్టులో పిటిషన్‌ – తగు చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌7: తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అవుతోంది. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడ్డ ఈ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మేరకు పార్టీ…

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌కు భారీ షాక్‌!

– కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు – వోటరు కార్డులు పంచుతున్నారని ఎన్నికల అధికారి ఫిర్యాదు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వోటరు కార్డులను నవీన్‌ యాదవ్‌…

ఖమ్మం పరిశుభ్రత బాధ్యత ప్రజలదే

– నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిదద్దడంతోపాటు పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

డిజిటల్‌ వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ

– కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం – సాగు వ్యయం, రసాయనాల వినియోగం తగ్గించడమే లక్ష్యం – జర్మనీ పరిశోధన సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ,…

వాల్మీకి వారసత్వ వర్గాన్ని విస్మరించిన సర్కారు

– ఆ వర్గం సమస్యలు పరిష్కరించండి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: మహర్షి వాల్మీకి వారసత్వ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా…