Category తెలంగాణ

సర్కార్‌ ‌బడుల అభివృద్ధి లక్ష్యంగా… కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యా యజ్ఞం

రూ. 3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాల అభివృద్ధి అసెంబ్లీ వేదికగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ప్రజాత్కంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బడి రుణం…