Category తెలంగాణ

బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌కి అద్భుత స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌-2025 పోటీకి యువత నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఈ పోటీకి 500కిపైగా షార్ట్‌ ఫిల్మ్స్‌, సాంగ్స్‌ సబ్మిషన్లు వచ్చాయి. రాష్ట్రంలోని యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లు ఈ పోటీలో తమ ప్రతిభను చూపారు.…

ప్ర‌తిభావంతుడైన విద్యార్థికి కె.టి.ఆర్‌ స‌హాయం

– పార్టీ త‌ర‌పున ఎంబీబీఎస్‌ పూర్తి ఖ‌ర్చు భ‌రించేందుకు హామీ – త‌క్ష‌ణ స‌హాయంగా వినయ్ భాస్క‌ర్ ద్వారా  రూ.1.5ల‌క్ష‌లు అంద‌జేత‌ – అడ్మిష‌న్ ప్ర‌క్రియ పూర్తిచేసిన బీఆర్ ఎస్ నాయ‌కులు – కృత‌జ్ఞ‌తలు తెలిపిన విద్యార్థి ఆర్ముళ్ల గ‌ణేష్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6:  ప్ర‌తిభావంతుడైన నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ క‌ల‌ను సాకారం చేసేందుకు…

గంగారం చుట్టూ  రాజకీయాలు  

– మానుకోట జిల్లాలో జనరల్‌గా మారిన ఏకైక మండలం – జడ్పీ చైర్మన్ పదవి కూడా జనరల్ కావ‌డంతో పెరిగిన ప్రాధాన్యం – వేం నరేందర్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం – సీతక్క, నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత రాజకీయ అనుబంధం – బీఆర్ఎస్ సైతం గంగారం…

మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసు

– ట్రాప్‌హౌజ్‌ పార్టీపై పోలీసుల ముమ్మర దర్యాప్తు వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 6 :  మొయినాబాద్‌ చెర్రీవోక్స్‌ ఫాంహౌస్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాప్‌ హౌస్‌ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమాచారంతో 59 మంది యువతి, యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది…

గిరిజనులే లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్‌

-40 ఏళ్లుగా సర్పంచ్‌ ఎన్నికలకు దూరం – ప్రత్యేక అధికారి పాలనే గతి – రిజర్వేషన్‌ మార్చాలంటూ గ్రామస్థుల డిమాండ్‌ మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం రిజర్వేషన్ల కేటాయింపులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ కారణంగానే గత నాలుగు దశాబ్దాలుగా సర్పంచ్‌ ఎన్నికలు జరగని గ్రామంగా వార్తల్లో…

ఫలితమిస్తున్న కేసీఆర్‌ దూరదృష్టి

– గురుకులాల అప్‌గ్రేడ్‌తో పేద విద్యార్థులకు ప్రయోజనం – ఆ స్కూళ్లనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు తయారవుతున్నారు – విద్యార్థులు సమాజానికి మేలు చేయాలి – మాజీ మంత్రి హరీష్‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని, ఇది కేసీఆర్‌ దూరదృష్టికి…

హైదరాబాద్‌ పాత బస్తీ విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో విూర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్‌ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో ఇల్లినాయిస్‌ ఈవెన్‌స్టన్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌ (25) చనిపోయారు. విషయం…

సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌ తొలి విజయం

– 42శాతం రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు – బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మడం లేదు – కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి జనగామ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి స్వాగతించారు. ఇది స్థానిక ఎన్నికల్లో…

‘సుప్రీం’ తీర్పు శుభపరిణామం

- PCC President Mahesh Kumar Goud

– బీసీ రిజర్వేషన్లకు ఢోకా లేదు – పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. పీసీసీ చీప్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని…