Category తెలంగాణ

అరుదైన కవి అందెశ్రీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి అని కొనియాడారు. ఆయనతో చాలాకాలంగా తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.…

తెలంగాణ సమాజానికి తీరని లోటు

– అందెశ్రీ మృతికి కేటీఆర్‌ సంతాపం – ఆయన పార్థివ దేహానికి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి…

రేవంత్‌లో జూబ్లీహిల్స్‌ భ‌యం

– ఓడితే పది ఊడడం ఖాయం – ఇక్కడ గెలిపించేది హైదరాబాద్‌ అభివృద్దే – విూడియా సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర, నవంబర్‌ 8:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటు వేయబోతున్నారని…

రేవంత్‌ భాష వీధి రౌడీదిలా ఉంది

– ఫీజు బకాయిలు చెల్లించకుండా బెదిరింపులా? – యాజమాన్యాలను బెదిరించే ధోరణిలో ప్రభుత్వం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శ హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ‘‘తాట తీస్తా, తొక్కుతా’’…

బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం

– హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే పొత్తుపై ఆలోచిస్తా – ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8 : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పూర్తి…

హోటల్‌ మేనేజిమెంట్‌ అకాడవిూలో మత్తు

– గంజా సేవించిన ఆరుగురు విద్యార్థుల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: డ్రగ్స్‌ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్‌ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. బేగంపేట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అకాడవిూలో…

హాస్పిటల్స్‌ పరిసరాల నుంచి వీధి కుక్కల తొలగింపు

– తొలిరోజు 277 కుక్కల పట్టివేత – స్టెరిలైజేషన్‌ అనంతరం జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పాఠశాలలు, హాస్పిటల్స్‌, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌…

రాష్ట్రంలో పెరుగుతున్న‌ చలితీవ్రత

-ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8:  రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని…

వరద ముంపును శాశ్వతంగా నివారించాలి

– గోపాలపురం, వడ్డేపల్లి చెరువులకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం తక్షణం చేపట్టాలి – హన్మకొండలో బాధితుల మహా ర్యాలీ, ధర్నా హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: గోపాలపురం ఊర చెరువు, వడ్డేపల్లి చెరువు నుండి వచ్చే వరద కాలువకు రిటైనింగ్‌ వాల్‌ తక్షణమే నిర్మించాలని, అండర్‌ డ్రైనేజీ డక్‌ను వడ్డేపల్లి మత్తడి నుండి 100 ఫీట్‌…