Category తెలంగాణ

‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి మల్లన్న సిద్దం

– పార్టీకి గుర్తు కేటయించాలని హైకోర్టులో పిటిషన్‌ – తగు చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌7: తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అవుతోంది. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడ్డ ఈ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మేరకు పార్టీ…

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌కు భారీ షాక్‌!

– కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు – వోటరు కార్డులు పంచుతున్నారని ఎన్నికల అధికారి ఫిర్యాదు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వోటరు కార్డులను నవీన్‌ యాదవ్‌…

ఖమ్మం పరిశుభ్రత బాధ్యత ప్రజలదే

– నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిదద్దడంతోపాటు పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

డిజిటల్‌ వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ

– కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం – సాగు వ్యయం, రసాయనాల వినియోగం తగ్గించడమే లక్ష్యం – జర్మనీ పరిశోధన సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ,…

వాల్మీకి వారసత్వ వర్గాన్ని విస్మరించిన సర్కారు

– ఆ వర్గం సమస్యలు పరిష్కరించండి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: మహర్షి వాల్మీకి వారసత్వ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా…

విజయవంతంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు

– లబ్దిదారులే నిర్మాణకర్తలు : మంత్రి పొంగులేటి – ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పొంగులేటి పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచాం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత…

జూబ్లీహిల్‌ టిక్కెట్‌ బీసీకే దక్కుతుంది

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ విశ్వాసం న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వంద శాతం బీసీకే సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కంటోన్మెంట్‌…

ఆర్ట్‌ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తేవాలి

– మంత్రి జూపల్లి ఆదేశం – ఆర్ట్‌ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథిలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: ఆర్ట్‌ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దాని నిర్వహణను మరింత మెరుగుపర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆర్ట్‌ గ్యాలరీని మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం…

కాంగ్రెస్‌ పోవాలి.. కేసీఆర్‌ రావాలి

Harish rao

– అన్ని జెడ్పీల‌లో మనం గెల‌వ‌బోతున్నాం – మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ అందోల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: దసరా అంటే చెడుపై మంచి విజయం.. ఈరోజు అందరూ కాంగ్రెస్‌ పోవాలె.. కేసీఆర్‌ రావాలె అంటున్నరు.. ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారు.. నమ్మించి మోసం చేసి ప్రజల గుండెల మీద తన్నిండు…