Category తెలంగాణ

గ్రామీణాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు రూపొందించాలి

– టీజీ ఐఆర్డీ కు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎంతోమంది నిపుణులున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీ ఐఆర్డీ ) గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. రాజేంద్రనగర్‌లోని సంస్థ కార్యక్రమాలు, కార్యకలాపాలపై ఆమె…

పాఠశాల స్థలానికి రక్షణ కల్పించాలి

– సీఎస్ఆర్ నిధులతో భవనం నిర్మించాలి – అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనపరచుకోవాలి – విద్యా పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల ర్యాలీ, ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : పటాన్‌చెరు జెడ్పీహెచ్ఎస్ స్థలాన్ని రక్షించాలని, కాంపౌండ్ వాల్‌తోపాటు పాత భవనాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పటాన్‌చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల…

పాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం

– ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం – రాష్ట్రవ్యాప్తంగా మ‌రో 14 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ సత్తుపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, తెలంగాణ మోడల్ పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని డిప్యూటీ…

మోదీకి మద్దతుగా నారీ ర్యాలీ

– ‘నారీ శక్తి వందన్’పై చర్చ జరగనున్న సందర్భంగా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా బీజేపీ¾ రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం స్కూటీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…

ప్రపంచాన్ని ఆకట్టుకునేలా పర్యాటకాభివృద్ధి

– పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి – కుతుబ్ షాహీ టూంబ్స్ లో పనుల  పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: రాష్ట్రంలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి…

పర్యాటక రంగానికి ప్రాధాన్యత

– దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల – ప్రాజెక్ట్ పరిసరాల్లో కాటేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు – కనకగిరి హిల్స్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర,…

మహిళా బిల్లు ఎన్నికల డ్రామా

– బీజేపీపై మంత్రి సీతక్క విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్…

అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

-మంత్రి పొంగులేటి కల్లూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.…

సామాజిక న్యాయం కోసం తపించిన అంబేడ్కర్‌

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించిన…