Category తెలంగాణ

బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

– కొత్త సీఎంగా సమ్రాట్ చౌధరి ఎంపిక – రేపు ప్రమాణ స్వీకారం పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పాలించిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ…

ప్రమాదాల నివార‌ణ‌కు సహ‌క‌రించాలి

– పోలీస్ శాఖ మానవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : ప్రమాద రహిత సమాజం కోసం  పౌరులందరూ ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ అనుదీప్…

అంబేద్కర్ ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం

Ambedkar Jayanti

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్లలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి (Ambedkar Jayanti ) వేడుకలు.. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బాండ్ల అందజేత హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఏప్రిల్14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, మహనీయుల…

అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

Godavarikhani

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రామ గుండం నగరంలో త్వరలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం (Godavarikhani) నగర పాలక సంస్థ ఆద్వర్యంలో మునిసిపల్ టి…

రూ.1.50 కోట్ల విలువైన సిలిండర్ల స్వాధీనం

– సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై దాడులు – నెల రోజుల్లో 2,089 కేసుల నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా పౌరసరఫరాల సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…

మ‌హిళ‌ల‌పై బీజేపీది క‌ప‌ట ప్రేమ‌

– ఎన్నికల లబ్ధి కోసమే తెర‌పైకి మహిళా బిల్లు – నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే అమలు చేసేది – మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13 :  మ‌హిళ‌ల‌పై బీజేపీ ప్ర‌భుత్వానిది కేవ‌లం క‌ప‌ట ప్రేమేన‌ని  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అన్నారు.  త్వరలో…

తండ్రి ఆశయ సాధనకు అహర్నిశలు కృషి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ముందు గా శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బా బు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్…

వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు

– 15నుంచి సీట్ల భర్తీకి తొలి విడత ప్రక్రియ – ‘దోస్త్ ‘ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రా ష్టంలో వచ్చే విద్యా సంవత్సరం 2026 -27లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 15వ…

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న లారీ

– ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది. మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు…