Category ప్రత్యేక వ్యాసాలు

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

నేడు తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు…

అమెరికా హూందాత‌నం మ‌స‌క‌బారుతోంది..

అమెరికా అధ్యక్ష పీఠం హుందాతనం కోల్పోయింది.  ట్రంప్ చేష్టలతో అమెరికా ప్రతిష్ట‌ మసకబారిపోతున్నది. అబ్రహం లింకన్, జార్జి వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి  రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, ఒబామా వంటి నేతలు పాలించిన అమెరికా నేడు ఒక అహంకారి, తెంపరి చేతిలో పడి పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. ట్రంప్ చేష్టలకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాణిజ్య…

వ్వవసాయాధారిత పరిశ్రమలకు ఊతమివ్వాలి!

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచి స్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశంలో సహజ వనరులు ఉన్నా, ఇంకా దిగుబడులపై ఆధార• •డుతున్నాం. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై పునరా లోచన చేయాలి. సొంతంగా ఆహారధాన్యాలు  ఉత్పత్తి చేసు కునేలా రైతులను ప్రోత్సహించాలి. కార్పోరేట్లకు…

1980 దశకపు కేంద్ర మంత్రి పీ వీ గారు- ఆయన కిష్టుడైన ఆయుర్వేద యువకుడు పాములపర్తి రామారావు

1958 లో వరంగల్‌ ‌లో జన్మించిన రామారావు అదే వరంగల్‌ ‌లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్‌ ఎస్‌ ‌కోర్స్ ‌చదివి డాక్టర్‌ ‌రామారావయ్యాడు. మెడిసిన్‌ ‌చదువులో గోల్డ్ ‌మెడలిస్ట్! ‌సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత…

నాణ్యమైన విద్యా బోధన జర్మనీ రాజకీయ సంకల్పం

ఫిబ్రవరి నెలలో నా జర్మనీ ప్రయాణంలో జర్మనీ విద్యా విధానం గురించి  భారత సంతతికి చెందిన పదో తరగతి విద్యార్థి చి.అఖురాత్‌  తో నా సంభాషణ. అక్కడి విద్యా విధానం పాఠశాల బోధన  పద్దతి మొదలగు ఆసక్తికర అంశాలు : వెంకట రెడ్డి :. హాయ్‌ అఖురాత్‌. నీవు నీ  బాల్య  దశ నుంచి జర్మనీలో చదువుకున్నావు…

మరో మారు చారిత్రక తప్పిదం చేయొద్దు

కులగణన అనే ప్రజాస్వామ్య ఉద్దేశ్యాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు చేపట్టడంలో దేశంలో జరిగిన సుదీర్ఘ ఉద్యమాల పరంపర ఉన్నది. మండల్‌ ఉద్యమ కాలం నుంచి వచ్చిన చైత న్యం దీనిని పోగు చేసింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్క రణల అనంతరం ప్రభుత్వం పట్టించుకోబడని మెజారిటి ప్రజల సుదీర్ఘ తాపత్రయం ఒక డిమాండ్‌గా రూపాంతరం చెందింది. దీనిని…

‘‌సుప్రీమ్‌’ ‌తీర్పుపైనే… బిఆర్‌ఎస్‌ ఆశలు

తెలంగాణలో  పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకోవడంతో లొల్లి మొదలయ్యింది. దీనిపై బిఆర్‌ఎస్‌ ‌పోరాడుతూనే ఉంది. చివరకు  ‘సుప్రీమ్‌’‌లో కేసు వేసింది. ఇంతకాలం ఎందుకు చర్య తీసుకో లేదని  తాజాగా ‘సుప్రీమ్‌’  ‌ప్రశ్నించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఆ పది మందికి నోటీసులు ఇచ్చారు. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే…

పథకాల పేరుతో పందేరాలు!

వికసిత భారత్‌ ‌పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు మోదీ ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు పన్నుల రూపంలో ప్రజల డబ్బులతో నేతల జల్సాలు.. ఉచిత పథకాలు, తాయిలాలు, ఉచిత బియ్యం, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్లు ఇవే అభివృద్ది, ఇవే పాలన అన్న తీరుగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. పేదవారి పేరు చెప్పి…

చట్ట సభల్లో నేరచరితులు !

 ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతం పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ ‌కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016‌లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా జస్టిస్‌ ‌మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌…