Category ప్రత్యేక వ్యాసాలు

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలి

harees rao

గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి… మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్న విషయం మీకు తెలిసిందే. మావోయిస్టు పార్టీతో సహా అక్కడి అమాయక ఆదివాసుల హత్యలు కూడా ప్రతీ రోజూ వార్తాపత్రికల్లో, మీడియాలో మీరు వింటూనే ఉండి…

శాంతిచర్చల సమస్యలో కర్రి గుట్టలు?

వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రిగుట్ట. చర్చ అంతా తెలంగాణ,చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే . దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మిలటరీ, వివిధ రకాల పోలీసు బలగాలు ఈ గుట్టలను మావోయిస్టుల స్థావరాలుగా గుర్తించి దాడులు జరుపుతున్నారు. వైమానికంగా హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతూ గుట్టలను…

మరో చరిత్ర లిఖిస్తారా ..!!

” గతంలో ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా సుమారు పది లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పై నుండి క్రింది స్థాయి నాయకులందరికీ తలా ఒక బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. లక్షలాది మంది వొస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోటు జరుగకుండా రెండువేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు.…

పంజా విసిరిన ఉగ్రవాదం- విలపించిన కాశ్మీరం

special story on pehalagam terror attack

అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో,సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా  ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు  లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది. భారత్ ను ఇబ్బందులు పెడుతున్న …

ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి పోరాట పత్రాలు

3.‘‌జనధర్మో’ విజయతే చదువు వదులుకోవడం ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితులతో రకరకాల ఆలోచనాలను రేకొత్తించడం వంటితో ఆయన యవ్వన దశలో ఆచార్య జీవనం మరో దారికి పోయింది.  అటూ ఇటూ నడిచి చివరకు పాత్రికేయ రంగానికి నిలబడిపోయారు. యం.యస్‌.ఆచార్య గారికి డిగ్రీలు లేవు. కాని చదువుల తల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. శ్రమతో అధ్యయం…

జల కుట్రల్లో దారి మళ్లిన ‘సీతారామా’

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటి యుద్ధం మాత్రం కొనసాతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణలోని గోదావరి నీటిని దుమ్ముగూడెం అనికట్‌ ‌ద్వారా నాగార్జునా సాగర్‌ ‌కు తరలించి అక్కడ నుంచి కోస్తాంధ్రకు, రాయలసీమకు తరలించాలనే కుట్రతో దుమ్ముగూడెం టైల్‌-‌పాండ్‌ ‌ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులివ్వగా తెలంగాణా ఉద్యమకారులు, ప్రజలు…

ప్రజల్లో సమరశీలతను తట్టి లేపిన పీపుల్స్ వార్ పార్టీ

విప్లవ ఉపాధ్యాయుడు లెనిన్ జయంతి రోజన పార్టీ ఆవిర్భావం కార్యకారణ సంబంధం లేకుండా ఏ ఉద్యమాల పుట్టుకలు, ముగింపులు వాటికి అవే గాలిలో నుంచి పుట్టుకుని రావు. ఆయా వ్యవస్థల అంతర్గత వైరుధ్యాల ప్రభావం మూలంగానే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. సమాజాన్ని ప్రతిభావంతమైన రీతిలో విశ్లేషించి, ప్రగతిశీల స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న సమరశీల లైన వీరయోధులు…

పర్యావరణం పై సేంద్రియ వ్యవసాయ ప్రభావం

అనేక అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయం ప్రధాన ఆర్థిక నిర్మాణం.ఆధునిక వ్యవసాయ పద్ధతులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి అవి పోషక చక్రం, నేల కోత, కార్బన్ సీక్వెస్ట్రేషన్ మరియు అనేక ఇతర పర్యావరణ నమూనాలు.సేంద్రీయ వ్యవసాయం అనేది స్థిరమైన అభివృద్ధి యొక్క పర్యావరణ మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన అభ్యాసం.వ్యవసాయ…

అమరావతికి… అటూ… ఇటూ!

అమరావతి… ఆంధ్రుల కలల సౌధం… రాజసం ఉట్టి పడే రాజధాని కోసం ఉరుకులు… పరుగులు…! గత నిశ్శబ్ధానికి స్వస్తి పలికి రెండో ఇన్నింగ్స్ ‌ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో వైఫల్యాలను దాటుకొని సమర్థత, సాఫల్యతల నిరూపణలో ఆయత్తమైంది. గత పాలకుల నిర్లక్ష్యం… నిరాసక్తత వెరసి అద్భుత నగరి భవిష్యత్‌ ‌ప్రశ్నార్థకమైన తరుణంనుంచి ఇప్పుడిప్పుడే మళ్ళీనడకలు వేగం పుంజుకొన్నాయి.…