Category ప్రత్యేక వ్యాసాలు

ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు

“అమెరికా న్యాయశాఖ గత సంవత్సరం చివరలో ఒకసారి, ఈ సంవత్సరం జనవరి చివరలో మరోసారి విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలి విడతలో బయటపడిన పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, రెండో విడతలో మరింత విస్తృత వివరాలు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా విచారణలకు దారితీసింది. అనేక దేశాల్లో ప్రజా నిరసనలు,…

ఎవరికీ ఎవరు ప్రత్యామ్నాయం ..?

political parties

కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్‌. అం‌దుకు తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌. ‌గతంలో బిఆర్‌ఎస్‌ ‌కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన…

శతాబ్ధంలో కొత్త శబ్ధం…

“దేశ ఆర్థిక బలం కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖం పడుతూనే వస్తోంది. అప్పటికి ఆర్థిక బలమే నిజమైన నినాదం… మూలాలు అంటూ హిందూ సమాజానికి పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్లారు… మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…

కఠోర నియమాలు… రంజాన్ దీక్షలు

“పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాస దీక్ష కంకణులైన ధార్మికులు, భక్తి శ్రద్ధలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజులు దీక్షలో నిమగ్నమై ఉంటారు. “రంజాన్” పండగ పేరు కాదు. నెల పేరు. “రంజ్” అనగా కాలుట (జ్వలించుట) ఉపవాసము చేయుటచే, మను షులుచేయు పాపమును కాలి పోవునని భావము. నెల అంతయు, ఉదయం…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీ నరసింహుడు

“ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర…

నెహ్రూ సెక్యులరిస్టే..

“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు…

తెలంగాణ సమస్య ‘పరిష్కారానికి’ ఇందిరాగాంధీ రూపొందించిన అష్టసూత్ర పధకం

“పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు. మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే…

రావ్‌బహాదూర్ నాగూ సయాజీ

ఇరుగు పొరుగు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి, పట్టుదలతో, అకుంఠిత పరిశ్రమతో, అంకితభావంతో అంచె లంచెలుగా జీవితంలో ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిపోయిన మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. అలాంటి వారిలో ‘రావ్‌బహాదూర్ నాగూ సయాజీ’  ముందు శ్రేణిలో నిలుస్తారు. తెలంగాణ ప్రాంతానికి, ముంబై నగరానికి అవినాభావ సంబంధం ఉంది. మూడు వందల యాభై…