Category ప్రత్యేక వ్యాసాలు

మణిపూర్ రక్తపాతం – పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం

“మణిపూర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలోకి అత్యాధునిక ఆయుధాలు, దారణమైన తుపాకులు ఎలా వస్తున్నాయి? సరిహద్దుల గుండా జరుగుతున్న ఆయుధాల అక్రమ రవాణాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఒక పక్కన అమాయక ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు నిత్యావసర వస్తువులు దొరకక, ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలసపోతుంటే, కేంద్రం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందనేది…

ఎల్ నినో గండంతో ఖరీఫ్ ఢమాల్

కరువు నివారణకు  సంసిద్ధత  కరువు పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో  ప్రధాన వార్త   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా  ఉంటుందని, ఇంకా  కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా  వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో   ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌‌నినో…

దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై దృష్టి

 “మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“ (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105  బాల్య…

“గోబెల్స్” గోత్రజులు?

“అధికారం అనబడే ఆలంబన దొరికిన తర్వాత అది పేట్రేగి పోయింది.అన్నిస్తంబాలు లాగానే నాల్గవ స్తంభం బీటలు వారింది.ఈ తరహా వ్యవహారం కేంద్రం లోనే కాదు.ఇప్పుడు రాష్ట్రలలో కూడా ఇదే తరహా పెంపుడు మీడియా నడుస్తోంది.ఈ మీడియా లక్ష్యం ఒక్కటే.తాము ఎంచుకున్న రాజకీయ నేతలను ఆకాశానికి ఎత్తడం,ఏదన్నా సహేతుక విమర్శ వచ్చినా వారిపై పరుష భాషతో దాడి…

అస్తిత్వ పరీక్ష!.. సొంత గడ్డపై పౌరుడు పరాయివాడేనా?

“నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం.” ఒక…

ప్రజల గళంగా వెలిసిన విప్లవ కవిత్వం

“చెరబండ రాజు జీవితం కవిత్వంతో పాటు ఉద్యమాలకి అంకితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, దమన చర్యలపై గళమెత్తినందుకు ఆయనను అనేకసార్లు అరెస్టు చేశారు. అయినా ఆయన పోరాట పంథా మారలేదు. కలాన్ని ఉక్కుపాదంగా మలిచి, శబ్దాన్ని నినాదంగా తీర్చి ప్రజల ఆక్రోశానికి ప్రతిధ్వనిగా నిలిచినవాడు. అరెస్టులు, నిర్బంధాలు, ఆరోగ్య సమస్యలు – ఇవేవీ ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేక…

భావ సంఘర్షణలు

“అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి…

హైవే 65కు రైలుమార్గం హుళక్కేనా ?

“ఆంధ్ర ప్రాంతపు లారీ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుందని ఆంధ్ర పెత్తం దారులు, పాలకులు కుట్రలు చేసి అడ్డుకున్నారు, అడ్డుకుంటున్నారు. చిత్రంగా అనేకమార్లు జనగామ, డోర్నకల్ నుండి మిర్యాలగూడెం రైలు మార్గమని కూడా ప్రచారం చేశారు. నిధులు కేటాయించి సర్వేలు కూడా చేశారు. అంతా ఎండమావిగానే మిగిలింది.” పాలకుల వాగ్దానాలు గురి తప్పుతున్నాయి. ఫలితంగా ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతున్నది.…

నెటిజెన్‌లారా జాగ్రత్త : సోషల్ మీడియా కత్తికి రెండు వైపులా పదునుంది !

“మన జీవితంలోని ఏ దశలోనైనా బాధ్యతాయుతమైన నెటిజన్‌గా పాటించాల్సిన కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంభాషించేటప్పుడు మీరు నిజాయితీగా మీలాగే ఉండండి. సంబంధాలను పెంచుకోవడానికి మనం కంటెంట్‌ను లైక్, కామెంట్, షేర్ చేయాలి కానీ, హానికరమైన వార్తలను కాదు..” సోషల్ మీడియా నేటి కనీస అవసరం అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ప్రజలను కలుపుతూ,…