Category జాతీయం

మృత్యు విహంగం..!

-అహ్మ‌దాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా  విమానం – 242 మంది మృతి – టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే ప్రమాదం -జ‌నావాసాల‌పై ప‌డిన విమానం – మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్ర‌మాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ర‌న్‌వే23 నుంచి స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.39…

ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయ‌న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…

అహ్మదాబాద్ లో ఘొర విమాన ప్రమాదం.. ఫ్లైట్ లొ 242 మంది?

Air India Plane Crash

అహ్మదాబాద్, జూన్ 12 :  అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం (Air India Plane Crash ) చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్‌ చేసినట్లు తెలిసింది. రెస్క్యూ…

రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

farmers

 ఏరువాక పౌర్ణమి సందర్భంగా  పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి  హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగ‌లి ప‌ట్టి పొలం దుక్కి దున్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల‌ గ్రామంలో ఏరువాక…

మోదీ నాయ‌క‌త్వంలో స‌ర్వ‌తోముఖాభివృద్ధి

– నాలుగో ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌బోతున్నాం – ఉ్ర‌గ‌వాదంపై ఉక్కుపాదం – ప‌హ‌ల్గాం ప్ర‌తీకార‌దాడితో వెల్ల‌డైన భార‌త్ స‌త్తా – ఎన్‌డీఏ 11ఏళ్ల పాల‌న‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌ధానిగా  నరేంద్రమోదీ  బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయ‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ…

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ముగ్గురి మృతి న్యూదిల్లీ, జూన్ 10 : దిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్టుమెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతుండగా మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి ఓ కుటుంబం కిందకు దూకింది. ఈ కుటుంబంలోని తండ్రితోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మంటలను ఆర్పడానికి…

కేరళలో కార్గో నౌకలో మంటలు

నలుగురు గల్లంతు! రక్షణ చర్యలు చేపట్టిన భారత నౌకాదళం తిరువనంతపురం : కేరళ తీరంలో ఓ కార్గో నౌకలో సోమవారం హఠాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి ఎంవీ వాన్‌ హై 503 అనే ఈ నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన…

చీనాబ్ రైలు వంతెన‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

– రైలు బోగీలో వంతెన‌పై ప్ర‌యాణం – ఈ వంతెన‌తో క‌శ్మీర్ లోయ మిగిలిన దేశంతో అనుసంధానం -శ్రీనగర్‌-‌వైష్ణోదేవి క‌ట్రా మధ్య నేటి నుంచి రాకపోకలు :‌ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్‌ ‌రైల్వే వంతెనను శుక్ర‌వారం ప్రధాని మోదీ   ప్రారంభించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తరవాత తొలిసారిగా క‌శ్మీర్‌కు వెళ్లిన  ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు.…

నీట్‌- 2025 ఎం‌ట్రన్స్ ‌టెస్ట్  ‌వాయిదా

NEET-2025 Entrance Test Postponed

– ఆగస్ట్  3‌న నిర్వహించనున్న ఎన్‌బీఈ – వాయిదాకు సుప్రీం కోర్టు అనుమ‌తి  ‌నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎం‌ట్రన్స్ ‌టెస్ట్ ‌నీట్‌- 2025 ‌పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్‌ 15‌వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన…